పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు వేలకోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. నీరవ్ను భారత్కు అప్పగించేందుకు సమ్మతిస్తూ గత నెల బ్రిటన్ హోమ్మంత్రి ప్రీతిపటేల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేయడానికి అనుమతించాలని నీరవ్ మోడీ ఇటీవల అప్పీల్ చేసుకున్నాడు.
నీరవ్ మోడీ అప్పీల్ను హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించి, హోమ్మంత్రి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడానికి తగిన కారణాలు ఆ అప్పీల్లో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించాల్సి ఉంది. దానిపై నీరవ్ మోడీకి అనుకూలంగా హైకోర్టు జడ్జి నిర్ణయం తీసుకుంటే అప్పుడు తమ అప్పీల్పై విచారణ చేయాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరవచ్చు.

అయితే ఈ న్యాయ ప్రక్రియ ముగియడానికి కాలపరిమితి ఏమీలేదు. ఇది కొద్ది నెలలపాటు కొనసాగవచ్చు. కాబట్టి నీరవ్ మోడీని భారత్కు రప్పించే అంశం మరింత ఆలస్యం కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ బ్రిటన్లో తలదాచుకుంటున్నాడు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications