పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు వేలకోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. నీరవ్ను భారత్కు అప్పగించేందుకు సమ్మతిస్తూ గత నెల బ్రిటన్ హోమ్మంత్రి ప్రీతిపటేల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేయడానికి అనుమతించాలని నీరవ్ మోడీ ఇటీవల అప్పీల్ చేసుకున్నాడు.
నీరవ్ మోడీ అప్పీల్ను హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించి, హోమ్మంత్రి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడానికి తగిన కారణాలు ఆ అప్పీల్లో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించాల్సి ఉంది. దానిపై నీరవ్ మోడీకి అనుకూలంగా హైకోర్టు జడ్జి నిర్ణయం తీసుకుంటే అప్పుడు తమ అప్పీల్పై విచారణ చేయాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరవచ్చు.

అయితే ఈ న్యాయ ప్రక్రియ ముగియడానికి కాలపరిమితి ఏమీలేదు. ఇది కొద్ది నెలలపాటు కొనసాగవచ్చు. కాబట్టి నీరవ్ మోడీని భారత్కు రప్పించే అంశం మరింత ఆలస్యం కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ బ్రిటన్లో తలదాచుకుంటున్నాడు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications