భారత ఆర్థిక వ్యవస్థ V లేదా U షేప్ రికవరీని చూడకపోవచ్చునని, నైక్ స్వూష్ రికవరీ ఉండవచ్చునని హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ అబీక్ బారో అన్నారు. కరోనా కారణంగా, ఆ తర్వాత లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తోన్న విషయం తెలిసిందే. 2022 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అబీక్ చెప్పారు.
లాక్ డౌన్ లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ను తొలుత ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రకటించారు. దానిని రెండోసారి మే 3వ తేదీ వరకు, ఆ తర్వాత మే 17కు పొడిగించారు. అయితే మరింత ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడ్డారు.

మనం కఠినమైన లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని, ఆర్థిక ప్యాకేజీ చిన్నదేనని, దేశంలోని వారందరికీ పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించేలా మన వద్ద ఆర్థిక పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశమని, కాబట్టి ఇలాంటి పూర్తి ప్రయోజనాలు బదలీలు సాధ్యం కాదన్నారు. అలాంటి సమయంలో మన వద్ద ఆర్థిక కార్యకలాపాలు సాధ్యమైనంత త్వరగా తెరుచుకోవాలన్నారు. లాక్ డౌన్ తర్వాత కోలుకోవడం చాలా క్లిష్టమైనదేనని చెప్పారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications