టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి ఎన్నికయ్యారు. మరో అయిదేళ్ల పాటు ఆయన కంపెనీ బాధ్యతల్లో ఉంటారు. వచ్చే అయిదేళ్లకు గాను చంద్రశేఖన్ మరోసారి ఎంపికయ్యారని, ఏకగ్రీవంగా ఆయనను ఎంపిక చేసినట్లు టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా రతన్ టాటా ఉన్నారు. చంద్రశేఖరన్ నేతృత్వంలోని గ్రూప్ పురోగతి, పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని మరో అయిదేళ్లకు పొడిగించినట్లు తెలిపారు.
తన పునర్నియామకంపై చంద్రశేఖరన్ స్పందించారు. గత అయిదేళ్లుగా టాటా గ్రూప్నకు నాయకత్వం వహించే అవకాశం రావడం ఓ విశేషమని, మరో అయిదేళ్ల పాటు కంపెనీని నడిపించే బాధ్యతలు రావడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని చంద్రశేఖరన్ అన్నారు.

చంద్రశేఖరన్ అక్టోబర్ 2016లో టాటా సన్స్ బోర్డులో చేరారు. జనవరి 2017లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించబడ్డారు. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ దాదాపు 103 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. మన కరెన్సీలో ఇది రూ.7.7 లక్షల కోట్లు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications