నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత్లో బిజినెస్ చాలా సులభంగా మారిందని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 12,141 మంది పాల్గొన్నారు. మోడీ హయాంలో బిజినెస్ ఎలా ఉందనే అంశంపై వారిలో ఎక్కువ మంది సానుకూలంగా స్పందించారు.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 49 శాతం మంది మోడీ హయాంలో బిజినెస్ సులభంగా మారిందని చెప్పగా, 39 శాతం మంది లేదని అభిప్రాయపడ్డారు. 15 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. గత ఏడాది ఆగస్ట్ నెలలోను ఇలాంటి సర్వే నిర్వహించారు. అప్పుడు 54 శాతం మంది మోడీ హయాంలో బిజినెస్ సులభంగా మారిందని పేర్కొన్నారు. 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

2019 ఏడాదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 190 దేశాలకు గాను భారత్ 14 ర్యాంకులు మెరుగుపరుచుకొని 63వ ర్యాంకుకు చేరుకుంది. ఇటీవల మందగమనం కారణంగా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. వ్యాపార సౌలభ్యం పెంచేందుకు వివిధ సంస్కరణలు చేపట్టింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications