ఆ పరిమితిని పెంచండి... బీమా కంపెనీలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయంటే?
దేశీయంగా జీవిత బీమా వ్యాపారం జోరందుకుంటోంది. వినూత్న మార్గాల ద్వారా కంపెనీలు మరింత ఎక్కువ మంది కస్టమర్లను చేరుకుంటున్నాయి. అయితే భారీ స్థాయిలో విస్తరించడానికి నిధుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డీఐ) పరిమితిని 100 శాతానికి పెంచమంటున్నారు. ఒకవేళ ఈ మేరకు పరిమితిని పెంచితే 40,000-60,000 కోట్ల రూపాయల మూలధనాన్ని ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
జోరుగా పెరిగిన వ్యాపారం
*
2015
సంవత్సరంలో
ప్రభుత్వం
బీమా
రంగంలో
ఎఫ్
డీ
ఐ
ని
26
శాతం
నుంచి
49
శాతానికి
పెంచింది.
అప్పటి
నుంచి
ప్రైవేట్
బీమా
కంపెనీలు
దాదాపు
30,000
కోట్ల
రూపాయల
పెట్టుబడులను
పొందగలిగాయి.
*
ఆటోమేటిక్
మార్గంలో
వచ్చే
పెట్టుబడుల
పరిమితిని
పెంచడం
ద్వారా
ఈ
పెట్టుబడులు
రెండింతలు
పెరుగుతాయని
పరిశ్రమ
వర్గాలు
అంటున్నాయి.
ఆటోమేటిక్
మార్గానికి
అనుమతి
ఇస్తే
ప్రభుత్వం
నుంచి
అనుమతులు
పొందాల్సిన
అవసరం
ఉండదు.
*
ఎఫ్
డీ
ఐ
వాటాను
పెంచడం
వల్ల
2014
సంవత్సరంలో
3
లక్షల
కోట్ల
రూపాయల
స్థాయిలో
ఉన్న
భారత
జీవిత
బీమా
రంగం
ప్రీమియం
ఆదాయం
2018
సంవత్సరం
నాటికీ
4.5
లక్షల
కోట్లకు
చేరుకుందని
గణాంకాల
ద్వారా
తెలుస్తోంది.
*
2014-15,
2015-16సంవత్సరాల్లో
ప్రైవేట్
రంగ
కంపెనీల
మొత్తం
ప్రీమియం
ఆదాయం
14
శాతం
చొప్పున
పెరిగితే,
2017,
2018
సంవత్సరాల్లో
వరుసగా
17
శాతం,
19
శాతం
మేర
పెరిగింది.
*
ఎఫ్ఢీఐ
పరిమితి
పెంచడం
వల్ల
ప్రైవేట్
జీవిత
బీమా
కంపెనీల
నిర్వహణలో
ఆస్తులు
2014
సంవత్సరంలో
1.07
లక్షల
కోట్ల
స్థాయిలో
ఉంటె..
2018
సంవత్సరంలో
2.54
లక్షల
కోట్లకు
చేరుకున్నాయి.
ఇవీ ప్రయోజనాలు
ఈ
స్థాయిలో
మూలధనం
వస్తే
తమ
వ్యాపారాన్ని
మరింతగా
విస్తరించవచ్చని
కంపెనీలు
భావిస్తున్నాయి.
వ్యాపార
విస్తరణ
ద్వారా
ప్రయోజనాలు
కూడా
ఉన్నాయి.
మరింత
ఎక్కువ
మందికి
బీమా
రక్షణను
అందుబాటులోకి
తీసుకురావచ్చు.
దీనివల్ల
పెద్ద
ఎత్తున
ఉపాధి
అవకాశాలు
కూడా
లభిస్తాయని
పరిశ్రమ
వర్గాలు
చెబుతున్నాయి.
ఈ
రంగ
వృద్ధి
వల్ల
నిరుద్యోగిత
తగ్గే
ఆస్కారం
ఉంటుందని
చెబుతున్నారు.
ఇప్పటికే
ఈ
రంగం
దేశ
ఆర్ధిక
వ్యవస్థ
వృద్ధిలో,
ఉపాధి
కల్పనలో
కీలక
పాత్ర
పోషిస్తోంది.
*
ప్రస్తుతం
బీమా
పాలసీలపై
18
శాతం
జీఎస్టీని
వసూలు
చేస్తున్నారు.
బీమా
వ్యాపారం
విస్తరించడం
వల్లజీఎస్టీ
వసూళ్లు,
ఇతర
పన్నులు
పెరగడానికి
అవకాశం
ఉంటుందని
పరిశ్రమ
వర్గాలు
చెబుతున్నాయి.
*
విదేశీ
పెట్టుబడి
పరిమితిని
పెంచడం
వల్ల
ప్రైవేట్
బీమా
కంపెనీలు
తమ
మార్కెట్
వాటాను
పెంచుకోవచ్చంటున్నారు.
అంతేకాకుండా
టెక్నికల్
నైపుణ్యాలను
కూడా
తీసుకురావచ్చంటున్నారు.
*
విదేశీ
పెట్టుబడుల
ద్వారా
వేగవంతంగా,
ఎక్కువగా
క్లైములను
సెటిల్
చేయవచ్చంటున్నారు.
బీమా
వ్యాప్తికి
కూడా
అవకాశాలు
ఎక్కువగా
ఉంటాయంటున్నారు.
బీమా
వ్యాప్తి
వల్ల
మరింత
ఎక్కువ
మందికి
బీమా
రక్షణను
కలిపించే
ఆస్కారం
ఉంటుంది.