భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇందులో భాగంగా భారత్ ఆర్థిక రంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం 'The Rise of Finance: Causes, Consequences and Cure' పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచం.. అలాగే భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.

ఈ పుస్తకాన్ని వీ అనం నాగేశ్వరణ్, గుల్జార్ నటరాజన్ కలిసి రాశారు. నాగేశ్వరన్ IFMR గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్. నటరాజన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ పుస్తకంపై నిర్మల మాట్లాడుతూ... ఇది పాఠకుల ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితులకు ఈ పుస్తకం అద్దం పడుతోందన్నారు.

Indian economy currently facing challenges: Nirmala Sitharaman

చాలా వాటికి సమాధానాలు కూడా దొరుకుతాయని చెప్పారు. భారతదేశం అనేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ పుస్తకం రావడం అభినందనీయమన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగడంతో అది భారత్ పైన కూడా ప్రభావం చూపిందని నిర్మల అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+