న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇందులో భాగంగా భారత్ ఆర్థిక రంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం 'The Rise of Finance: Causes, Consequences and Cure' పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచం.. అలాగే భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.
ఈ పుస్తకాన్ని వీ అనం నాగేశ్వరణ్, గుల్జార్ నటరాజన్ కలిసి రాశారు. నాగేశ్వరన్ IFMR గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్. నటరాజన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ పుస్తకంపై నిర్మల మాట్లాడుతూ... ఇది పాఠకుల ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితులకు ఈ పుస్తకం అద్దం పడుతోందన్నారు.

చాలా వాటికి సమాధానాలు కూడా దొరుకుతాయని చెప్పారు. భారతదేశం అనేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ పుస్తకం రావడం అభినందనీయమన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగడంతో అది భారత్ పైన కూడా ప్రభావం చూపిందని నిర్మల అన్నారు.
More From GoodReturns

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

Bengaluru: బెంగళూరు పవర్ ప్లాంట్ బంద్.. కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?



Click it and Unblock the Notifications