2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1.85 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అయినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏడాది క్రితం ఇదే సమయంలో వసూలైన వాటితో పోలిస్తే ఇది 100 శాతం అధికం. ఏప్రిల్ 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు ఈ వసూళ్లు ఉన్నాయి. దీంట్లో కార్పోరేట్ ఆదాయ పన్ను కింద రూ.74,356 కోట్లు వసూలు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) కింద రూ.1.11 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.
ఏప్రిల్ 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు ఏడాది క్రితం వసూలైన రూ.92,762 కోట్లతో పోలిస్తే రెండింతలు అని సీబీడీటీ వెల్లడిచింది. అలాగే రీఫండ్స్ రూ.30,731 కోట్లుగా నమోదయ్యాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.16 లక్షల కోట్లు కాగా, గత ఏడాది ఇదే కాలంతో చూస్తే రూ.1.37 లక్షల కోట్ల నుండి 57 శాతం పెరిగాయి. ఇందలో కార్పొరేట్ పన్నులు రూ.96,923 కోట్లు. వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. రిఫండ్స్ తర్వాత నికర వసూళ్లు వరుసగా రూ.74,356 కోట్లు, రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications