అమెరికా నుండి భారత్కు చమురు దిగుమతులు గత రెండేళ్లలో పది రెట్లు పెరిగాయి. కొన్నేళ్ల క్రితం రోజుకు 25 వేల బ్యారెల్స్గా ఉన్న చమురు, గ్యాస్ సరఫరా ఇప్పుడు 2,50,000 బ్యారెల్స్కు చేరుకుందని యూఎస్ ఎనర్జీ సెక్రటరీ డాన్ బ్రౌలెట్టే మంగళవారం వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఇంధన సంబంధాలను ఇది బలపరుస్తుంది.
భారత్ 2017-18లో 1.9 మిలియన్ టన్నుల (38,000 bpd) క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంది. 2018-19లో 6.2 మిలియన్ టన్నులు (1,24,000 bpd) దిగుమతి చేసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ ఏడాది 5.4 మమిలియన్ టన్నుల క్రూడాయిల్ అమెరికా నుండి భారత్కు దిగుమతి అయింది.

దీంతో అమెరికా-భారత్ ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. డాన్ బ్రౌలెట్టే పనితీరును ప్రశంసించారు. 2017 నుంచే అమెరికా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం భారత్కు చమురు సరఫరాదారుల్లో అమెరికా ఆరవ స్థానంలో ఉందని భారత చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గత ఏడాది ద్వైపాక్షిక హైడ్రోకార్బన్ వాణిజ్యం 7.7 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుందని తెలిపారు.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

Iran war: హోర్ముజ్ జలసంధిలో నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు.. ఇదంతా అమెరికా వ్యూహంలో భాగమేనా?

Strait of Hormuz: భారత్కు అమెరికా బంపర్ ఆఫర్.. చమురు సంక్షోభం నుంచి భారత్ సేఫ్..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications