For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPFO: పీఎఫ్‍లో కొత్తగా 16.8 లక్షల మంది ఖాతాదారుల చేరిక..

|

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ​​సెప్టెంబర్ 2022లో 16.8 లక్షల మంది ఖాతాదారులుగా చేరారు. ఇది 2021లో సెప్టెంబర్ కంటే 9.14 శాతం ఎక్కువ ఈపీఎఫ్ఓ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పీఎఫ్ విడుదల చేసిన డేటా ప్రకారం, 16.8 లక్షల మంది చందాదారులలో, 9.34 లక్షల మంది సభ్యులు మొదటిసారి EPFO ​​పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఈ చందాదారులలో, గరిష్ట సంఖ్యలో ఉద్యోగులు 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.

మహిళలు
16.8 లక్షల మందిలో 58.75 శాతం 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు. 18 నుంచి 21 ఏళ్లలోపు 2.94 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌వోలో చేరారు. 2.54 లక్షల మంది సభ్యులు 21 నుంచి 25 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. EPFO ​​నుంచి బయటకు వచ్చే సభ్యుల సంఖ్య గత నెలతో పోలిస్తే 9.65 శాతం తక్కువగా ఉంది. సెప్టెంబర్‌లో 3.50 లక్షల మంది మహిళలు పీఎఫ్ లో చేరారు.

 In September 2022, 16.8 lakh new people joined the PF

6.98 శాతం ఎక్కువ
గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 6.98 శాతం ఎక్కువ. PTI ప్రకారం, నెలవారీ ప్రాతిపదికన, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలో EPFO ​​పరిధిలోకి వచ్చే సభ్యుల సంఖ్య పెరిగింది. కాగా పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ రేటు జమ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.

English summary

EPFO: పీఎఫ్‍లో కొత్తగా 16.8 లక్షల మంది ఖాతాదారుల చేరిక.. | In September 2022, 16.8 lakh new people joined the PF

16.8 lakh people joined the Employees Provident Fund Organization (EPFO) as customers in September 2022. This is 9.14 percent higher than September in 2021, EPFO posted on its Twitter account.
Story first published: Monday, November 21, 2022, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X