జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సోమవారం విడుదల చేసిన ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం జీఎస్టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లకు పైగా పెరగడం వరుసగా ఇది ఐదోసారి. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ ఫిబ్రవరికి 7 శాతం పెరిగాయి. ఆర్థిక రికవరీకి ఇది నిదర్శమనమని చెబుతున్నారు.
అక్టోబర్ నెల నుండి జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో రూ.1.05 లక్షల కోట్లు, డిసెంబర్ నెలలో రూ.1.15 లక్షల కోట్లు, జనవరిలో రూ.1.20 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి.

గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఉత్పత్తుల దిగుమతుల వల్ల వచ్చే ఆదాయం ఏకంగా 15 శాతం పెరిగింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఆదాయం 5 శాతం పెరిగాయి. 2017లో జీఎస్టీ అమలయినప్పటి నుండి తొలిసారి ఈ ఏడాది జనవరి నెలలో రూ.1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications