For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విమాన ప్రయాణీకులకు శుభవార్త, విమానంలో వైఫై సేవలు: తొలి విమానం విస్తారా

|

విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఎగురుతున్న విమానాల్లో కూడా వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎయిర్ లైన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇంటర్నెట్ సేవలను ప్రయాణీకులకు అందించేలా విమానయాన సంస్థలకు అనుమతి ఇస్తూ పౌర విమానయాన శాఖ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది.

విమాన ప్రయాణం సమయంలో ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేలా ప్రయాణీకులకు పైలట్ ఇన్ కమాండ్ అనుమతిని ఇవ్వవచ్చునని, తద్వారా వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, ఈ-రీడర్ వంటి డివైజ్‌లను ఫ్లైట్ మోడ్ లేదా ఎరోప్లేన్ మోడ్‌లో ఉంచి ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చునని పేర్కొంది.

ఓలా, ఉబెర్‌లకు ఆనంద్ మహీంద్రా కంపెనీ సవాల్! భిన్నంగా క్యాబ్ సేవల్లోకి M&Mఓలా, ఉబెర్‌లకు ఆనంద్ మహీంద్రా కంపెనీ సవాల్! భిన్నంగా క్యాబ్ సేవల్లోకి M&M

Government allows airlines to provide in flight WiFi services

అయితే విమానంలో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవలను అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ధ్రవీకరించవలసి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం అనుమతి నేపథ్యంలో శుక్రవారం విస్తారా ఎయిర్ లైన్స్ తొలి బోయింగ్ 787-9 విమానాన్ని వాషింగ్టన్‌లో అందుకుంది. భారత్‌లో ఇన్-ఫ్లైట్ వైఫై సేవలను అందించనున్న తొలి విమానం ఇదే కానుందని విస్తారా సీఈవో పేర్కొన్నారు.

English summary

విమాన ప్రయాణీకులకు శుభవార్త, విమానంలో వైఫై సేవలు: తొలి విమానం విస్తారా | Government allows airlines to provide in flight WiFi services

The Union government on Monday issued a notification to announce that all airlines operating in India can now provide in-flight wi-fi services to its passengers.
Story first published: Monday, March 2, 2020, 15:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X