యావత్ భారత్ కరోనా వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తోంది. తొలుత హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సీన్ అందించారు. ఆ తర్వాత 45 ఏళ్లు, అంతకంటే పైవారికి ఇచ్చారు. మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. అయితే దీని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరూ దేశవ్యాప్తంగా కరోనా టీకాలకు అర్హులు.
ఇప్పటికే నిన్నటి నుండి అంటే ఏప్రిల్ 28వ తేదీ నుండి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయింది. యువత కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్నటి నుండి ఇది ప్రారంభమైంది. ఏప్రిల్ 28న(బుధవారం) సాయంత్రం నాలుగు గంటల నుండి కోవిన్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్యసేతు అదికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. 18 ఏళ్లు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ మే 1వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ 19 టీకాల కోసం కొవిన్ యాప్, ఆరోగ్యసేతు యాప్, ఉమాంగ్ యాప్స్ ద్వారా ఆసక్తిగల వారు కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications