హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన మరో ఫార్మాసూటికల్స్ కంపెనీ.. ప్రాణాంతక కరోనా వ్యాక్సిన్.. కోవ్యాక్స్ను ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారు చేయబోతోంది. భారత్లో సరఫరా చేయడానికి అవసరమైనన్ని డోసులను ఉత్పత్తి చేయనుంది. అలాగే- యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్)కు కూడా సరఫరా చేయనుంది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరబిందో ఫార్మాసూటికల్స్ కంపెనీ లిమిటెడ్ వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం తాము 220 మిలియన్ డోసుల కోవ్యాక్స్ వ్యాక్సిన్ను తయారు చేస్తున్నామని, దీన్ని మరింత పెంచాల్సి ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ నాటికి సుమారు 480 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాల్సి ఉందని తెలిపింది. కోవ్యాక్స్ వ్యాక్సిన్ను సరఫరా చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని సొంతంగా విక్రయించేలా నాన్ ఎగ్జిక్యూటివ్ హక్కులను కూడా పొందినట్లు తెలుస్తోంది. కోవ్యాక్స్ వ్యాక్సిన్ను యునైటెడ్ బయోమెడికల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ఆరంభదశలో ఉన్నాయి.

వాటిని పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ప్రారంభంలో ఆసియా, లాటిన్ అమెరికా, అమెరికా, భారత్లో సరఫరా చేసేలా ఆ కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది. సాధారణ రిఫ్రేజిరేటర్లలో నిల్వ ఉంచేలా కోవ్యాక్స్ను అభివృద్ధి చేశామని యునైటెడ్ బయోమెడికల్ పేర్కొంది. వర్ధమాన, అభివృద్ధి చెందే దేశాలకు ఇది ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపింది. కాగా- ఇప్పటిదాకా 2.8 బిలియన్ డాలర్లకు సంబంధించిన ఆర్డర్లు తమకు అందాయని కోవ్యాక్స్ వెల్లడించింది. బ్రెజిల్, పెరు, ఈక్వెడార్తో పాటు పలు దేశాల నుంచి 140 మిలియన్ డోసులకు సంబంధించిన ఆర్డర్లు ఉన్నట్లు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications