మహారాష్ట్రలోని నాగపూర్లో ఏటీఎం మిషన్ నుండి రూ.500 ఉపసంహరించుకోవాలనుకంటే రూ.2500 వచ్చాయి. అంట ఏటీఎం డిస్పెన్సెస్ మిషన్ పైన మనం ఎంటర్ చేసిన దాని కంటే ఐదు రెట్ల డబ్బును ఇచ్చింది. ఈ సంఘటన నాగపూర్ జిల్లాలోని ఖాపర్ఖేడా పట్టణంలోని ఓ ప్రయివేటు బ్యాంకులో జరిగింది. దీంతో ఆ ఏటీఎం కేంద్రానికి జనం బారులు తీరారు.
బుధవారం నాడు ఓ వ్యక్తి ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను నమోదు చేసిన రూ.500కు బదులు రూ.500 కరెన్సీ నోట్లు రూ.5 రావడంతో ఆశ్చర్యపోయాడు. అతను మరోసారి రూ.500 తీసుకొని టెస్ట్ చేశాడు. మళ్లీ రూ.2500 వచ్చాయి. ఈ వార్త స్థానికంగా అందరికీ తెలిసింది.

దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. స్థానికులు ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకొని, ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. అయితే ఇక్కడ ఓ పొరపాటు జరిగినట్లుగా గుర్తించారు. చిన్న పొరపాటు ఇంత పెద్ద తలనొప్పికి కారణమైంది. రూ.100 విలువైన నోట్లను ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లను పొరపాటుగా జమ చేశారు. దీంతో ఐదు రెట్లు అధికంగా వచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications