మహారాష్ట్రలోని నాగపూర్లో ఏటీఎం మిషన్ నుండి రూ.500 ఉపసంహరించుకోవాలనుకంటే రూ.2500 వచ్చాయి. అంట ఏటీఎం డిస్పెన్సెస్ మిషన్ పైన మనం ఎంటర్ చేసిన దాని కంటే ఐదు రెట్ల డబ్బును ఇచ్చింది. ఈ సంఘటన నాగపూర్ జిల్లాలోని ఖాపర్ఖేడా పట్టణంలోని ఓ ప్రయివేటు బ్యాంకులో జరిగింది. దీంతో ఆ ఏటీఎం కేంద్రానికి జనం బారులు తీరారు.
బుధవారం నాడు ఓ వ్యక్తి ఏటీఎం నుండి రూ.500 ఉపసంహరించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను నమోదు చేసిన రూ.500కు బదులు రూ.500 కరెన్సీ నోట్లు రూ.5 రావడంతో ఆశ్చర్యపోయాడు. అతను మరోసారి రూ.500 తీసుకొని టెస్ట్ చేశాడు. మళ్లీ రూ.2500 వచ్చాయి. ఈ వార్త స్థానికంగా అందరికీ తెలిసింది.

దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. స్థానికులు ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకొని, ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. అయితే ఇక్కడ ఓ పొరపాటు జరిగినట్లుగా గుర్తించారు. చిన్న పొరపాటు ఇంత పెద్ద తలనొప్పికి కారణమైంది. రూ.100 విలువైన నోట్లను ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లను పొరపాటుగా జమ చేశారు. దీంతో ఐదు రెట్లు అధికంగా వచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications