Anand Mahindra: మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. నిత్యం ప్రేరణాత్మకమైన, ఆలోచింపజేసే పోస్టులను తన ట్విట్టర ఖాతాలో పంచుకుంటుంటారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో పాటు అనేకమంది నుంచి మన్ననలు పొందుతోంది.
10 ఏళ్ల కష్టంతో..
దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తనను ఆశీర్వదించాలంటూ ఒక వినియోగదారుడు సోషల్ మీడియా వేదికగా కోరాడు. 10 ఏళ్లు కష్టపడి చివరికి కొత్త మహీంద్రా ఎక్స్యూవీ700 కొనుగోలు చేశానంటూ అతను తన ట్వీట్ లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన మహీంద్రా మాటలు ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంది.

ఆనంద్ మహీంద్రా సమాధానం ఇలా..
కస్టమర్ ట్వీట్కు ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ఇలా సమాధానమిచ్చారు.. "ధన్యవాదాలు, మహీంద్రా వాహనాన్ని మీ ఎంపికగా మార్చుకోవటం ద్వారా మమ్మల్ని మీరే ఆశీర్వదించారు" అంటూ బదులిచ్చారు. తన వ్యాపార దక్షతను, కృతజ్ఞతను మహీంద్రా ఇక్కడ చూపటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అశోక్ కుమార్ అనే వినియోగదారుడిని అభినందనలు తెలుపుతూ.. 'హ్యాపీ మోటరింగ్' గ్యాగ్ తో మీ హార్డ్ వర్క్ వల్లే మీరు ఈ విజయం సాధించారంటూ కొనియాడారు.

పోస్ట్పై వినియోగదారుల స్పందనలు..
కొత్త SUV కొనుగోలు చేసిన వినియోగదారుడిని మహీంద్రా ప్రశంశించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్కి దాదాపు 16,000 లైక్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు చెబుతుండగా.. మరొక ఫాలోవర్ ప్రతి భారతీయుడు ఆనంద్ మహీంద్రా లాగా ఉంటే బాగుంటుంది కదా అంటూ కామెంట్ చేశాడు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications