భారత్-యూకే మధ్య ఎయిరిండియా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఈ మేరకు ఏప్రిల్ 24వ తేదీ నుండి 30 ఏప్రిల్ వరకు రద్దు చేస్తున్నట్లు జాతీయ విమానయాన సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో యూకేలో కఠన చర్యలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
'యూకే-భారత్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణీకులు ఇటీవలి కరోనా ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలి, రెండు దేశాల మధ్య 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాకపోకలు రద్దు చేయబడ్డాయి' అని ఎయిరిండియా ట్వీట్ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరగబెడుతోన్న విషయం తెలిసిందే. భారత్లో సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది.

ప్రయాణీకుల రీషెడ్యూలింగ్, రీఫండ్, మాఫీ గురించిన సమాచారాన్ని ఎయిరిండియా త్వరలో అప్ డేట్ చేయనుంది. ఏప్రిల్ 24వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ మధ్య వారానికి ఓసారి విమాన ప్రయాణాన్ని షెడ్యూల్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఎయిరిండియా తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications