కరోనా మహమ్మారిపై పోరుకు కార్పోరేట్ సంస్థలు వందలు, వేల కోట్ల విరాళాలు అందిస్తున్నాయి. శుక్రవారం ఆదిత్య బిర్లా గ్రూప్ కరోనా వైరస్పై పోరుకు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో విరాళం అందించేందుకు ముందుకు వచ్చింది. పీఎం కేర్స్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి రూ.400 కోట్లను ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటించింది.
రూ.50 కోట్లను కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ఏర్పాటైన ఫిక్కీ-ఆదిత్య బిర్లా సీఎస్ఆర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్కు, మరో రూ.50 కోట్లను వెంటిలేటర్లు, మాస్కులు, రక్షణ పరికరాల సరఫరాకు ఖర్చు చేస్తామని ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటించింది. మొత్తం రూ.500 కోట్ల సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

మరోవైపు, వేదాంత రిసోర్స్ రూ.201 కోట్లు ప్రకటించింది. ప్రభుత్వరంగ ఎరువుల తయారీ సంస్థలు రూ.32 కోట్లను అందించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రధాని సహాయ నిధికి తన లక్ష రూపాయల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications