అమూల్ తర్వాత పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ.. లీటర్కు రూ.2 పెంపు
మదర్ డెయిరీ పాల ధరలను లీటర్కు రూ.2 పెంచింది. ఇప్పటికే అమూల్ ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మదర్ డెయిరీ ధరలు పెంచింది. మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్కు రూ.2, అరలీటర్కు రూ.1 పెరగనుంది.
మదర్ డెయిరీ తన టోకెన్ మిల్క్ ధరలను పెంచడం లేదని తెలుస్తోంది. దీనినే బల్క్ వెండర్ మిల్క్ అంటారు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్కు ఇది వర్తిస్తుంది.

అమూల్, మదర్ డెయిరీలు ధరలు పెంచడానికి పలు కారణాలు ఉన్నాయి. మూడు నాలుగు నెలలుగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. దాణా ఖర్చు 15-20 శాతం పెరగడం, లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications