అమూల్ తర్వాత పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ.. లీటర్కు రూ.2 పెంపు
మదర్ డెయిరీ పాల ధరలను లీటర్కు రూ.2 పెంచింది. ఇప్పటికే అమూల్ ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మదర్ డెయిరీ ధరలు పెంచింది. మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్కు రూ.2, అరలీటర్కు రూ.1 పెరగనుంది.
మదర్ డెయిరీ తన టోకెన్ మిల్క్ ధరలను పెంచడం లేదని తెలుస్తోంది. దీనినే బల్క్ వెండర్ మిల్క్ అంటారు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్కు ఇది వర్తిస్తుంది.

అమూల్, మదర్ డెయిరీలు ధరలు పెంచడానికి పలు కారణాలు ఉన్నాయి. మూడు నాలుగు నెలలుగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. దాణా ఖర్చు 15-20 శాతం పెరగడం, లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications