మైండ్ ట్రీని సొంతం చేసుకోవాలనుకుంటున్న ఎల్ అండ్ టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఓపెన్ మార్కెట్ ద్వారా మైండ్ ట్రీకి చెందిన 8.86 లక్షలకు పైగా షేర్లను ఇది కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ.980కు కొనుగోలు చేసినట్టు తెలిపింది. దీంతో మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 26.48 శాతానికి పెరిగింది.
బ్లాక్ డీల్ ద్వారా వీజీ సిద్దార్థ, కేఫ్ కాఫీ డేలకు చెందిన దాదాపు 20 శాతం వాటాను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.3,210 కోట్లు. అప్పటి నుంచి క్రమంగా ఎల్ అండ్ టీ.. టెక్ దిగ్గజంలో తన వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మైండ్ ట్రీలో 66 శాతం వరకు వాటాను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.

మైండ్ ట్రీని హస్తగతం చేసుకోవాలంటే ఓపెన్ ఆఫర్ ద్వారా మరింత వాటాను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా 31 శాతం వాటాను రూ.950 (ఒక్కో షేరుకు) వద్ద కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) అనుమతిని కోరింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications