రూ.7200 కోట్లు చెల్లిస్తేనే ? : ఎయిర్టెల్లో టాటా టెలీ సర్వీసెస్ విలీనంపై మెలిక
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్లో టాటా టెలీ సర్వీసెస్ విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇందుకు కేంద్ర టెలికాం విభాగం (డాట్) కూడా సమ్మతించింది. అయితే భారతీ ఎయిర్టెల్ రూ.7200 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని షరతు విధించింది. దీంతో ఆ రెండు కంపెనీల మధ్య విలీనానికి మరో అడుగుదూరమే మిగిలి ఉంది.
ఎందుకు
కట్టాలంటే
?
భారతీ
ఎయిర్టెల్
రూ.7200
కోట్ల
నగదు
ఎందుకివ్వాలో
కూడా
వివరించారు
డాట్
అధికారులు.
వన్
టైమ్
స్పెక్ట్రమ్
చార్జీల
కింద
రూ.6
వేల
కోట్లు,
టాటా
టెలీ
సర్వీసెస్
నుంచి
పొందిన
స్పెక్ట్రమ్
కోసం
మరో
రూ.1200
కోట్
బ్యాంక్
గ్యారంటీ
ఇవ్వాలని
పేర్కొన్నారు.
కేంద్ర
టెలికాం
విభాగానికి
ఈ
నగదు
చెల్లస్తే
భారతీ
ఎయిర్టెల్లో
టాటా
టెలీసర్వీసెస్
విలీన
ప్రక్రియ
పూర్తవుతోందని
తెలిపారు.
అంతేకాదు
ఈ
విలీనానికి
టెలికాం
మంత్రి
మనోజ్
సిన్హా
షరతులతో
కూడిన
ఆమోదం
తెలిపారని
గుర్తుచేశారు.
విలీనం
జరగడానికి
ముందే
ఇరు
కంపెనీలు
కోర్టు
కేసుల
విషయమై
అండర్
టేకింగ్
సమర్పించాల్సి
ఉంటుందని
వెల్లడించారు.