పతంజలి భారతదేశంలో అత్యంత వేగంగా పుంజుకుంది, వినియోగదారులకు వస్తువులు (ఎఫ్ఎంసిజి)అందించాలనే ఉద్దెశంతో బాబా రాందేవ్ కంపెనీని 2013 సంవత్సరం లో మొదలుపెట్టారు.
పతంజలి భారతదేశంలో అత్యంత వేగంగా పుంజుకుంది, వినియోగదారులకు వస్తువులు (ఎఫ్ఎంసిజి)అందించాలనే ఉద్దెశంతో బాబా రాందేవ్ కంపెనీని 2013 సంవత్సరం లో మొదలుపెట్టినప్పట్నుండి కంపెనీ అమ్మకాలు మొదటిసారి బారి నష్టాలను చవిచూసింది.
కంపెనీల విక్రయాల పతనం ప్రాథమికంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టి) అమల్లోకి వచ్చినాక తగ్గాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

నష్టాలను చవిచూసింది
పంచాంజలి వ్యక్తిగత వినియోగదారుల సరకుల ఆదాయం పది శాతం తగ్గి రూ .8,148 కోట్ల నష్టాలను చవిచూసింది.
రాందేవ్ 5 సంవత్సరాలలో 20 వేల కోట్ల రూపాయల టర్నోవర్ను చేరుకోవాలని, ఎఫ్ఎంసిజి దిగ్గజం యూనిలీవర్ను తీసుకు రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

గత ఆర్థిక సంవత్సరంలో
గత ఆర్థిక సంవత్సరంలో పతంజలి రూ .10,000 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. కానీ ఈ రకమైన వృద్ధి రేటు ఈ సంవత్సరంలో నివేదించలేరు.

స్వదేశీ థీమ్ పేరుతో
స్వదేశీ థీమ్ పేరుతో పతంజలి దశాబ్దం క్రితం ప్రారంభమైనప్పుడు రసాయన ఉత్పత్తులకు తాజా ప్రత్యామ్నాయంగా మొదలయినది.
అదేవిదంగా, సౌందర్య సాధనాల నుండి ఆహార వస్తువుల దాక 'ఆరోగ్య కేంద్రాస్' మరియు 'చికిత్సాలయస్' ద్వారా ఆయుర్వేదిక్ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారంలో సంస్థ ఉంది.

భారతీయ బ్రాండుగా
భారతీయ బ్రాండుగా ప్రత్యేక స్థానంతో FY13 మరియు FY17 ల మధ్య కంపెనీ ముందుకు దూసుకెళ్లింది,కానీ ఈ బలహీన పంపిణీ వ్యవస్థ కారణంగా ఈ పెరుగుదల కొనసాగలేదు.
మార్కెట్ విశ్లేషకులు సరఫరా-గొలుసు ధరలను తగ్గించాలని కంపెనీ ఒత్తిడి చేస్తోందని, తద్వారా రిటైల్ దుకాణాలపై నిరంతరాయంగా తగినంత సరుకు నింపే విషయంలో విఫలమైందని అన్నారు.

పతంజలి విస్తరణ
పతంజలి చిన్న నగరాల్లో, పట్టణాలలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో గృహ బ్రాండ్గా మారింది, ఇది హిందీ మాట్లాడే వినియోగదారుల ఆధిపత్యం ఉన్న చోట్ల మరిఎక్కువ ఉంది.
సంస్థ బాగా విస్తరించడంతో, ఇది దాని కామర్స్ ప్లాట్ఫారమ్లపై తన ఉనికిని నిర్మించాలని నిర్ణయించుకుంది, దాని ట్రేడ్మార్క్ భౌతిక కేంద్రాల పై దృష్టి సారించింది.

ఎఫ్ఎంసీజి అమ్మకాలు
ఎఫ్ఎంసీజి అమ్మకాలు 19 శాతం పెరిగాయని నీల్సన్ డేటా వెల్లడించింది. సాధారణ వర్తకంలో కేవలం 6 శాతం వృద్ధిని సాధించింది అన్నారు.
పతంజలి యొక్క ఉత్పత్తులు అధిక నాణ్యత మరియు వారిలో విషపదార్ధం లేనందున జనాదరణ అనూహ్యంగా పొందింది.

నాణ్యమైన పరీక్షల్లో
ఏది ఏమయినప్పటికీ, 2017 మేలో 82 ఉత్పత్తి నమూనాల్లో 32 లో నాణ్యమైన పరీక్షల్లో విఫలమయ్యాయని నివేదించబడింది,ఇందులో కొన్ని అత్యంత ప్రసిద్ధ మరియు ప్రచారం చేయబడిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి.
రాందేవ్ కృషి కారణంగా, ఆయుర్వేద ఉత్పత్తులకు మార్కెట్లో 21 శాతం వృద్ధి సాధించింది. FY13 మరియు FY 18 మధ్య ఎఫ్ఎంసిజి మార్కెట్ 11 శాతం పెరిగింది.

పోటీదారులు
పోటీదారులు ఈ ప్రయోజనాన్ని పొందగలిగారు మరియు వారి ఉత్పత్తులలో ఆయుర్వేదిక్ లేదా మూలికా వంటి ట్యాగ్లను చేర్చారు మరియు మంచి ఫలితాలను పొందారు.
కాగా, ఈ ఆర్థిక సంవత్సరం పతాంజలి పనితీరును నిర్లక్ష్యం చేశాయని CARE రేటింగ్స్ తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications