జెట్ ఎయిర్వేస్ కు సంబంధించిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చలామణి అవుతున్న సందేశం ప్రకారం, వైమానిక సంస్థ 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి 'రెండు ఉచిత టిక్కెట్లు' అందిస్తోందన్నారు.
జెట్ ఎయిర్వేస్ కు సంబంధించిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చలామణి అవుతున్న సందేశం ప్రకారం, వైమానిక సంస్థ 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి 'రెండు ఉచిత టిక్కెట్లు' అందిస్తోందన్నారు. 'జెట్ ఎయిర్వేస్ ఎయిర్లైన్స్ అందరికీ 2 ఉచిత టికెట్లు ఇస్తోంది,వారి 25 వ వార్షికోత్సవం జరుపుకునేందుకు, మీరు కూడా పొందాలంటే వెంటనే ఇక్కడ చేయండి అని లింక్ కొన్ని రోజులుగా బాగా వైరల్ ఇఇంది: jetaırways.com /. ఇప్పుడు, జెట్ ఎయిర్వేస్ ఈ సందేశం గురించి ఒక ప్రకటన జారీ చేసింది మరియు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ట్విట్టర్ లో ఎయిర్లైన్స్ వివరించారు, "#FakeAlert మా 25 వ వార్షికోత్సవం కోసం టికెట్ పొందండి అనే వార్త నకిలీ లింక్ ఎవరో ఇది ప్రవేశపెట్టారని సంస్థకు సంబంధం లేదని వివరించారు మరియు ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. వస్తావా వివరాలు మరియు సంస్థ కు సంబందించిన అన్ని విషయాలు సంస్థ ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాలపై మాత్రమే హోస్ట్ చేయబడతాయి, ఇవి నీలం రంగులతో సూచించబడతాయని సంస్థ పేర్కొంది.
ఫిబ్రవరిలో ఇదే విధమైన సందేశం సోషల్ మీడియాలో దుమారం లేపింది. ఇది థాయ్ ఎయిర్వేస్ పేరుతో సర్వే చేయండి మరియు అది పూర్తి చేసిన తర్వాత, వార్షికోత్సవం ప్రచారంలో భాగంగా ఉచిత టిక్కెలు వినియోగదారులు పొందగలరని వార్త చలామణి అయినది.
గత ఏడాది లోనే, రెండు ఉచిత డెల్టా ఎయిర్లైన్స్ టిక్కెట్లు ఇస్తోందని ఒక Facebook పోస్ట్ బాగా వైరల్ ఐపోయింది.దీనికి సర్వే పేరు ఎయిర్లైన్స్ అనికూడా పెట్టారు. డెల్టా వెంటనే మోసపూరితమైన చర్య అని స్పష్టం చేసింది మరియు స్పామర్లు కు సమాచారం అందించినవారిని, వారి స్కైమైల్స్ ఖాతాను వెంటనే మార్చడానికి మరియు ఏదైనా దుర్వినియోగం కాకుండా వారి ఖాతాను పర్యవేక్షించమని కోరింది.
ఇంతలో, జెట్ ఎయిర్వేస్ లిమిటెడ్ మార్చిలో ముగిసిన త్రైమాసికంలో ఊహించని నష్టాన్ని చవిచూసింది. అధిక ఇంధన వ్యయం మరియు కరెన్సీ హెచ్చుతగ్గులు కారణంగా మరియు గతేడాది ఇదే త్రైమాసికంలో రూ .602.4 కోట్ల లాభంతో పోల్చుకుంటే ప్రస్తుత నష్టంరూ. 1,036 కోట్లకు చేరింది. బ్లూమ్బెర్గ్ పరిశీలించిన విశ్లేషకులచే రూ .20.57 కోట్ల లాభాల అంచనాతో పోల్చి చూసింది. ఇంధన వ్యయం 30.5 శాతం పెరిగి రూ .2,063 కోట్లకు చేరింది మరియు అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications