వాయు కాలుష్యం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించడానికి సిద్ధం అవుతోంది. అది ఏంటో తెలుసా మీరే చూడండి.

ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలను
ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేసే వారికీ రూ.2 .50 లక్షలు ఇచ్చే అవకాశం ఉంది అంట. పాత పెట్రోల్ డీజల్ వాహనాలు పక్కన పడేసి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే లాగా ఈ ఆఫర్ ప్రకటించనుంది.

రూ.1.50 లక్ష దాక
రూ.1.50 లక్ష దాక ఎలక్ట్రిక్ టూ వీలర్ ను కొనే వరకు రూ.30,000 వెల వరకు ప్రోత్సహం అందించాలి అని ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా విధానాలలో ప్రకటించింది.

మొత్తం రూ.1500 కోట్లు ఖర్చు
ఇక రూ.15 లక్షల వరకు ఉన్న వాహనాలను కొనే వారికి రూ.1 .50 లక్షల నుంచి రూ.2 .50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా ప్రోసహాకోసం వచ్చే 5 ఏళ్లలో మొత్తం రూ.1500 కోట్లు ఖర్చు చేయాలనీ అనుకుంటున్నారు.

ఛార్జింగ్ స్టేషన్లు
ఇక దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి మరో రూ.1000 కోట్లు కేటాయించనున్నారు. మెట్రో నగరం 10 లక్షల పైగా జనాభా ఉన్న నగరాలూ , గుర్తింపు పొందిన స్మార్ట్ సిటీలలో ప్రతి 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

Bengaluru: బెంగళూరు పవర్ ప్లాంట్ బంద్.. కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?



Click it and Unblock the Notifications