విశ్వసనీయ విర్గాల విశ్లేషణ ఆధారంగా పెట్రోలియం మరియు ఆర్ధిక మంత్రిత్వశాఖకు సమర్పించిన ముందస్తు బడ్జెట్ మెమోరాండం లో భాగంగా రెండు ఇంధనాల మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు.
2013-14 లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $105 డాలర్లు ఒక బ్యారెల్,నుండి 2015-16, 2016-17 సంవత్సరాల్లో $46 డాలర్లకు పడిపోయింది.తరువాత కేంద్రం ఎక్సైజ్ సుకాలు తొమ్మిది సార్లు పెంచిన విషయం తెలిసిందే.

రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంధన ధరలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.విశ్వసనీయ విర్గాల విశ్లేషణ ఆధారంగా పెట్రోలియం మరియు ఆర్ధిక మంత్రిత్వశాఖకు సమర్పించిన ముందస్తు బడ్జెట్ మెమోరాండం లో భాగంగా రెండు ఇంధనాల మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు.రాజకీయంగా ఇంధన ధరల తగ్గింపు చాల సున్నితమైన అంశం అని దీని పై తుది నిర్ణయం కోసం అరుణ్ జెట్లే ప్రధాన మంత్రి తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
పెట్రోలియం శాఖ కార్యదర్శి కె.డి. త్రిపాఠి సోమవారం బడ్జెట్లో సిఫారసుల సమితిని ముందుకు తెచ్చారని,కానీ వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మంగళవారం పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 72.38 కు పెరిగింది. డీజిల్ ధర 63.20 రూపాయలకు పెరిగింది. డిసెంబరు మధ్యకాలం నుంచి ధరలు లీటరుకు 3.31 రూపాయలు పెరిగాయి.
చమురు కంపెనీలు లీటరుకు పెట్రోలు ధర 15 పైసలు, డీజిల్ ధర 19 పైసలు మంగళవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లు తమ రోజువారీ అమరికలో భాగంగా పెంచాయి. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు 80 రూపాయలు దాటింది. డీజిల్ ఖర్చులు పెరగడం ఇంధనంపై రాష్ట్రాల విధించిన వ్యాట్ వల్ల అధిక లావాదేవీలు చోటు చేసుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications