వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చు
పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో నవంబర్ 24 వరకు పాతనోట్లు చెలామణి అవుతాయని ప్రకటించింది. నవంబర్ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం
పాత
నోట్ల
రద్దుతో
కష్టాలు
పడుతున్న
ప్రజలకు
కేంద్ర
ప్రభుత్వం
కాస్త
వూరట
కలిగించింది.
పెట్రోల్
బంకులు,
ఆసుపత్రులు,
ఔషధ
దుకాణాలు,
ఎయిర్
పోర్టులు,
రైల్వే
స్టేషన్లలో
నవంబర్
24
వరకు
పాతనోట్లు
చెలామణి
అవుతాయని
ప్రకటించింది.
నవంబర్
14తో
ముగుస్తున్న
ఈ
గడువును
24వ
తేదీ
వరకు
పెంచుతూ
కేంద్రం
సోమవారం
ఉదయం
ఉత్తర్వులు
జారీచేసింది.
పాతనోట్లను
మార్చుకునేందుకు
ప్రజలు
బ్యాంకుల
వద్ద
బారులు
తీరుతున్నారు.
కొన్నిచోట్ల
ఏటీఎమ్ల్లో
నగదు
నింపిన
కొద్దిసేపటికే
ఖాళీ
అవుతోంది.
ప్రజల
ఇబ్బందులను
పరిగణనలోకి
తీసుకున్న
కేంద్రం
నోట్ల
మార్పిడి..
నగదు
ఉపసంహరణలో
కాస్త
వెసులుబాటు
కల్పించిన
సంగతి
తెలిసిందే.
*
రూ.500,
రూ.1000
పాతనోట్లను
బ్యాంకులో
మార్చుకునేందుకు
పరిమితి
రూ.4000
నుంచి
రూ.4,500కు
పెంచింది.
*ఏటీఎంలలో
నగదు
ఉపసంహరణ
పరిమితి
రోజుకు
రూ.2000
నుంచి
రూ.2,500కి
పెంచింది.
*
బ్యాంకు
కౌంటర్ల
నుంచి
ఒక
వారంలో
తీసుకోగలిగే
నగదు
పరిమితి
రూ.20,000
నుంచి
రూ.24,000కు
పెంచింది.
ఈ
మొత్తాన్ని
రోజుకు
గరిష్ఠంగా
రూ.10,000
చొప్పున
తీసుకోవచ్చనే
పరిమితి
తొలగించింది.