అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేసిన తర్వాత బ్యాంకుల పనిప్రదేశాలను మార్చడమే కానీ బ్యాంకు శాఖల మూసివేత ఉండదని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారమే విలీన ప్రక్రియ జరుగుతున్నదని, శాఖలను మూసివేయడం ద్వారా శాఖలను తెరిచేందుకు వచ్చిన అనుమతులను వృథా చేయబోమని ఆమె తెలిపారు. మెట్రో నగరాల్లో ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు ఒకే ప్రదేశంలో ఉండి ఉన్న సందర్భంలో ఏ శాఖలో ఎక్కువ వ్యాపారం జరుగుతుంటే దాన్ని అలాగే ఉంచి మరో దాన్ని ఇతర ప్రదేశాలకు మారుస్తామని ఆమె చెప్పారు.

ఎస్బీఐ 17 వేల బ్యాంకు శాఖలతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉంది. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులైన స్టేట్బ్యాంక్ ఆప్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆప్ ట్రావెన్కోర్ అన్నింటికీ కలిపి మొత్తం 6000 పైగా శాఖలు ఉన్నాయి. మొత్తానికి వీటి విలీనం మార్చి, 2017 లోగా పూర్తయ్యేలా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications