నాగ్పూర్లో 1,000 సీట్ల సామర్థ్యంతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్: మహీంద్రా సత్యం

వచ్చే 15-18 నెలల్లో నాగ్పూర్లోని మిహాన్ క్యాంపస్లో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఇకపోతే ఒడిశా రాజధాని భువనేశ్వర్ క్యాంపస్ విస్తరణ ప్రణాళిక కూడా ఇందులో భాగంగా ఉందని తెలిపింది. గ్లోబల్ డెలివరీ మోడల్ను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంలో భాగంగానే ప్రస్తుత ప్రణాళిక ఉంటుందని, ‘2015 మిషన్' కూడా ఇదేనని మహీంద్రా సత్యం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ అండ్ కార్పొరేట్ సర్వీసెస్) శివానంద రాజా పేర్కొన్నారు. తద్వారా ఆయా నగరాల్లో ఉపాధి కల్పనతో పాటు నవకల్పనల్లో వేగాన్ని పెంచగలమని ఆయన చెప్పారు. నాగ్పూర్లో 4,354 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్పోర్ట్ (మిహాన్) ఎస్ఈజెడ్లో క్యాంపస్లో బాగుంటుందని కంపెనీ భావిస్తోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications