ప్రముఖ బ్రోకరేజీ సంస్థ HDFC సెక్యూరిటీస్ తాజాగా ఇంజినీర్స్ ఇండియా స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని ఆశించవచ్చునని చెబుతుంది. ఏడాదిలో 56 శాతం కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వచ్చునని అంచనా వేస్తోంది. ఇంజినీర్స్ ఇండియా షేర్ ధర ప్రస్తుతం రూ.69.80 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.109కి పెంచింది HDFC సెక్యూరిటీస్. అంటే ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ 56.27 శాతం రిటర్న్స్ ఇస్తుందని అంచనా వేస్తోంది.
- ఇంజినీర్స్ ఇండియా స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర (CMP) - రూ.69.75,
- టార్గెట్ ధర రూ.109,
- 1 ఏడాది కాలంలో రిటర్న్స్ 56.27%

ఇంజినీర్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిలకడైన ఫలితాలను నమోదు చేసింది. సమీక్ష త్రైమాసికంలో చెన్నై పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(CPCL), నాగపట్టణం నుండి రెండు భారీ ఆర్డర్స్ను దక్కించుకుంది. ఈ ఆర్డర్ ఇన్ఫ్లో వ్యాల్యూ రూ.11.7 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ బలమైన దృక్పథాన్ని కలిగి ఉందని HDFC భావిస్తోంది. మార్జిన్ క్షీణత కారణంగా FY22E, FY23Eలో ఆదాయ అంచనాలను వరుసగా 9 శాతం, 6 శాతం తగ్గించినట్లు తెలిపింది. అయితే ఎన్ఆర్ఎల్, రామగుండం ఫెర్టిలైజర్స్లో పెట్టుబడిని, ఆరోగ్యకరమైన వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే మంచి ప్రదర్శన ఉండవచ్చునని తెలిపింది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.109కి సంవరించినట్లు తెలిపింది.
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఆర్థికంగా నష్టపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మార్కెట్ పైన పూర్తి అవగాహనత, స్టాక్ గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది. నిపుణుల సలహాలతో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications