ప్రముఖ బ్రోకరేజీ సంస్థ HDFC సెక్యూరిటీస్ తాజాగా ఇంజినీర్స్ ఇండియా స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని ఆశించవచ్చునని చెబుతుంది. ఏడాదిలో 56 శాతం కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వచ్చునని అంచనా వేస్తోంది. ఇంజినీర్స్ ఇండియా షేర్ ధర ప్రస్తుతం రూ.69.80 వద్ద ఉంది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.109కి పెంచింది HDFC సెక్యూరిటీస్. అంటే ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ 56.27 శాతం రిటర్న్స్ ఇస్తుందని అంచనా వేస్తోంది.
- ఇంజినీర్స్ ఇండియా స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర (CMP) - రూ.69.75,
- టార్గెట్ ధర రూ.109,
- 1 ఏడాది కాలంలో రిటర్న్స్ 56.27%

ఇంజినీర్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిలకడైన ఫలితాలను నమోదు చేసింది. సమీక్ష త్రైమాసికంలో చెన్నై పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(CPCL), నాగపట్టణం నుండి రెండు భారీ ఆర్డర్స్ను దక్కించుకుంది. ఈ ఆర్డర్ ఇన్ఫ్లో వ్యాల్యూ రూ.11.7 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ బలమైన దృక్పథాన్ని కలిగి ఉందని HDFC భావిస్తోంది. మార్జిన్ క్షీణత కారణంగా FY22E, FY23Eలో ఆదాయ అంచనాలను వరుసగా 9 శాతం, 6 శాతం తగ్గించినట్లు తెలిపింది. అయితే ఎన్ఆర్ఎల్, రామగుండం ఫెర్టిలైజర్స్లో పెట్టుబడిని, ఆరోగ్యకరమైన వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే మంచి ప్రదర్శన ఉండవచ్చునని తెలిపింది. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.109కి సంవరించినట్లు తెలిపింది.
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఆర్థికంగా నష్టపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మార్కెట్ పైన పూర్తి అవగాహనత, స్టాక్ గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది. నిపుణుల సలహాలతో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి.
More From GoodReturns

Gold bonds: బంగారంతో జాక్పాట్.. రూ. 1 లక్ష పెడితే రూ. 4 లక్షలు అయ్యాయి! రేపే ఆ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications