Train ticket: కదులుతున్న రైల్లో టికెట్ తీసుకోవచ్చు.. అదీ డబ్బులు లేకుండానే..
రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. అయితే అప్పుడప్పుడు అర్జెంట్ ఉంటే డైరెక్ట్ గా రైలు ఎక్కుతారు. అప్పుడు ట్రైన్ లోనే టికెట్ తీసుకునే అవకాశం కల్పించింది రైల్వే శాఖ. కదులుతున్న రైలులో టిక్కెట్లు పొందడానికి అవకాశం ఇచ్చారు. ఒకవేళ స్లీపర్ లేదా AC కోచ్లలో బెర్త్లు అందుబాటులో ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించడం ద్వారా టికెట్ పొందవచ్చు.
4జీ
సిమ్..
అయితే
కొన్ని
జేబులో
డబ్బులు
లేకుండా
రైలు
ఎక్కితే
ఇబ్బందే.
అటువంటి
వారి
కోసం
రైల్వే
శాఖ
తన
పరికరాలను
అప్గ్రేడ్
చేస్తోంది.
రైల్వే
ఇప్పుడు
రైలు
TTకి
సమీపంలో
ఉన్న
POS
మెషీన్లో
4G
SIMని
ఇన్స్టాల్
చేస్తోంది.
ప్రస్తుతం
ఈ
యంత్రాల్లో
2జీ
సిమ్లు
ఉన్నాయి.
దేశవ్యాప్తంగా
36
వేలకు
పైగా
మెషీన్లలో
4G
సిమ్ను
ఇన్స్టాల్
చేశారు.
కార్డు
ద్వారా
చెల్లింపు..
దీంతో
రైల్వే
ప్రయాణికులు
నగదు
రూపంలో
చెల్లించే
బదులు
కార్డు
ద్వారా
జరిమానా
లేదా
అదనపు
ఛార్జీలను
చెల్లించవచ్చు.
కొత్త
విధానంతో
ప్రయాణికుల
సౌకర్యాలు
పెరగడమే
కాకుండా
మొత్తం
ప్రక్రియ
కూడా
వేగంగా
నిర్వహించవచ్చు.
అయితే
సౌకర్యం
అన్ని
రైళ్లలో
అందుబాటులో
ఉండదు.