బాలికల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన సుకన్య సమృద్ధి యోజన(SSY)కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత ఏడాది కాలంలో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య 40 శాతానికి పైనే వృద్ధి నమోదు చేసింది. 2020 మే నెల చివరి నాటికి ఈ స్కీంలో రూ.75,522 కోట్ల పెట్టుబడి ఉండగా, 2021 మే నెల నాటికి ఈ మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మేరకు నేషనల్ సేవింగ్స్ ఇనిస్టిట్యూట్ గణాంకాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈ స్కీంలో 7.6 శాతం వడ్డీ ఉంది. స్మాల్ సేవింగ్స్ స్కీంలలో ఇది గరిష్ఠ వడ్డీ రేటు. 2015 జనవరిలో తీసుకు వచ్చిన ఈ పథకంలో పదేళ్ల లోపు వయసున్న బాలికల పేరుతో ఖాతా ప్రారంభించే అవకాశముంది. నెల నెలా లేదా ఏడాదికి ఓసారి ఈ ఖాతాలో సొమ్ము జమ చేయొచ్చు. గరిష్ఠంగా పదిహేనేళ్ల పాటు పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంది. అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చాక నిబంధనల మేరకు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (SSY) ప్రభుత్వ ప్రత్యేక పెట్టుబడి పథకం. ఇది ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకం. దీనికి EEE వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద SSY పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications