హోమ్ లోన్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్కు ఇచ్చిన రుణాల విషయంలో మోసం జరిగినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) వెల్లడించింది. మొత్తం రూ.3,689 కోట్లు ($491 million) మేర ఫ్రాడ్ జరిగినట్లు తెలిపింది. ఈ మేరకు డీహెచ్ఎఫ్ఎల్ ( దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్) మోసపూరితంగా తీసుకున్నట్లు వెల్లడించింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం మోసపూరిత ఖాతాలపై నాలుగు క్వార్టర్లలో 100 శాతం ప్రొవిజనింగ్ను చేపట్టవలసి ఉంటుంది. దీంతో ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాపై రూ.1,246 కోట్ల ప్రొవిజనింగ్ను చేపట్టినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎంల్ రుణాలు దాదాపు 1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాటిని మాత్రం తీర్చడం లేదు. భారీ మొత్తంలో రుణాలు కలిగి ఉండి దివాళా కోర్టులకు చేరిన తొలి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీగా డీహెచ్ఎఫ్ఎల్.

డీహెచ్ఎఫ్ఎల్ రుణాలు ఫ్రాడ్గా ప్రకటించిన నేపథ్యంలో ఉదయం పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దాదాపు 2 శాతం నష్టపోయి రూ.35.15 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఇప్పటికే నీరవ్ మోడీ వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్లిన విషయం తెలిసిందే. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్తో పాటు ఇండస్ఇండ్ బ్యాంకు డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరిత ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications