2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సంగీతా సింగ్ తెలిపారు. 2020-21లో 6.9 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలైతే గత ఆర్థిక సంవత్సరంలో 7.14 కోట్లకు పెరిగాయన్నారు.
ప్రాథమిక ట్యాక్స్ పేయర్స్, రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు పంజుకుంటున్నాయనేందుకు ఇది నిదర్శనం అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నందున పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని తెలిపారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు వస్తు, సేవల క్రయవిక్రయాలు పెరుగుతాయన్నారు.

FY22లో ట్యాక్స్ కలెక్షన్లు మొత్తం రూ.14 లక్షల కోట్లు నమోదయ్యాయని, FY20తో పోలిస్తే ఇది చాలా బాగుందని తెలిపారు. డిజిటల్ ఇండియా నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు, ఇన్షియేటివ్ మేరకు పన్ను చెల్లింపుల్లో వృద్ధి రేటు చూడవచ్చునని సంగీతా సింగ్ తెలిపారు. కరోనా సమయంలో ప్రజల డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications