ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి గడువు. మరో ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. గురువారం వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచాలని కోరుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి వాణిజ్య శాఖ మాజీ మంత్రి సురేష్ ప్రభు కూడా లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగించే ఆలోచన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేదని తెలుస్తోంది.
2020-21 అసెస్మెంట్ అంచనాలు సహా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న గడువును పొడిగించాలన్న విజ్ఞప్తులను నిర్మల సానుకూలంగా లేరని తెలుస్తోంది.

ప్రో-గవర్నమెంట్ వర్తకుల నుండి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ జీఎస్టీలో ఒక శాతం పన్నును నగదు రూపంలో చెల్లించాలనే నిర్ణయాన్ని కూడా వాయిదా వేయడానికి సిద్ధంగా లేదు. వీటిని వాయిదా వేయాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. డిసెంబర్ 31వ తేదీలోపు రిటర్న్స్ సమర్పించాలని కోరుతూ ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా ఈ రోజు ట్వీట్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications