ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి గడువు. మరో ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. గురువారం వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచాలని కోరుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి వాణిజ్య శాఖ మాజీ మంత్రి సురేష్ ప్రభు కూడా లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగించే ఆలోచన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేదని తెలుస్తోంది.
2020-21 అసెస్మెంట్ అంచనాలు సహా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న గడువును పొడిగించాలన్న విజ్ఞప్తులను నిర్మల సానుకూలంగా లేరని తెలుస్తోంది.

ప్రో-గవర్నమెంట్ వర్తకుల నుండి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ జీఎస్టీలో ఒక శాతం పన్నును నగదు రూపంలో చెల్లించాలనే నిర్ణయాన్ని కూడా వాయిదా వేయడానికి సిద్ధంగా లేదు. వీటిని వాయిదా వేయాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. డిసెంబర్ 31వ తేదీలోపు రిటర్న్స్ సమర్పించాలని కోరుతూ ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా ఈ రోజు ట్వీట్ చేసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications