ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న 871 పాయింట్లకు పైగా నష్టాల్లో క్లోజ్ అయిన సెన్సెక్స్ నేడు మరో 740 పాయింట్లు పతనమైంది. ఈ రెండు రోజుల్లోనే 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేడు ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.3.69 హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.198.78 లక్షల కోట్లకు పడిపోయింది.
సెన్సెక్స్ 49,201.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,247.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,236.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 740.19 (1.51%) పాయింట్లు దిగజారి 48,440 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,570.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,575.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,264.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 224.50 (1.54%) పాయింట్లు నష్టపోయి 14,324.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. బుధవారం దేశంలో 47,262 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల కాలంలో ఇదే అత్యధికం. ఇది అమ్మకాలు వెల్లువెత్తడానికి కారణమైంది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications