2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.24,100 కోట్ల క్యాపిటల్ రిటర్న్స్ను ఇచ్చింది. వాటాదారులకు ఈ మొత్తాన్ని చెల్లించింది. ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్ (తుది డివిడెండ్ రూ.16, మధ్యంతర డివిడెండ్ రూ.15) చెల్లింపుతో పాటు రూ.11,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేసినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా మాట్లాడారు.
2021-22 అసాధారణ వృద్ధి 19.7 శాతం నమోదైన కారణంగా 16.3 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, ఇది పదకొండేళ్లలో ఇన్ఫోసిస్కు వేగవంతమైన వృద్ధి అన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.13,000 కోట్ల మేర డివిడెండ్ను ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో రూ.11,000 కోట్ల షేర్ల బైబ్యాక్ను పూర్తి చేసింది. తద్వారా రూ.24,100 కోట్ల మూలధనాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపారు.

తమ క్లయింట్స్కు ఇన్ఫోసిస్ నమ్మకమైనదని, వారిని ముందుకు తీసుకు వెళ్లడానికి మా నైపుణ్యాన్ని వినియోగించే సామర్థ్యం ఉందని నందన్ నీలేకని అన్నారు. FY22లో గత పదకొండు సంవత్సరాల కాలంలో వేగవంతమైన వృద్ధిని సాధించిందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications