కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 అసెస్మెంట్ ఇయర్) గాను ఆలస్యమైన, సవరించిన ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) శనివారం పొడిగించింది. ఈ నెల 31వ తేదీ లోగా ఈ రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని స్పష్టం చేసింది.
కరోనా సెకండ్ వేవ్ భారీ ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో పన్ను కంప్లయెన్స్కు సంబంధించి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. 2020-21 అసెస్మెంట్ ఏడాదికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 సబ్ సెక్షన్(5) కింద సవరించిన రిటర్న్స్, సబ్ సెక్షన్(4) కింద లేట్ రిటర్న్స్ను ఈ ఏడాది మార్చి 31వ తేదీ లోపు సమర్పించాల్సి ఉండగా ఆ గడువు తేదీని మే 31 వరకు పొడిగించినట్లు తెలిపింది.

వివాదాల పరిష్కార కమిటీ(DRP)కి సమర్పించవలసిన అభ్యంతరాలు సహా కమిషనర్కు దాఖలు చేయాల్సిన ఫైలింగ్స్ గడువు తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications