కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 అసెస్మెంట్ ఇయర్) గాను ఆలస్యమైన, సవరించిన ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) శనివారం పొడిగించింది. ఈ నెల 31వ తేదీ లోగా ఈ రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని స్పష్టం చేసింది.
కరోనా సెకండ్ వేవ్ భారీ ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో పన్ను కంప్లయెన్స్కు సంబంధించి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. 2020-21 అసెస్మెంట్ ఏడాదికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 సబ్ సెక్షన్(5) కింద సవరించిన రిటర్న్స్, సబ్ సెక్షన్(4) కింద లేట్ రిటర్న్స్ను ఈ ఏడాది మార్చి 31వ తేదీ లోపు సమర్పించాల్సి ఉండగా ఆ గడువు తేదీని మే 31 వరకు పొడిగించినట్లు తెలిపింది.

వివాదాల పరిష్కార కమిటీ(DRP)కి సమర్పించవలసిన అభ్యంతరాలు సహా కమిషనర్కు దాఖలు చేయాల్సిన ఫైలింగ్స్ గడువు తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications