ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి, సెప్టెంబర్ క్వార్టర్లో 4.5 శాతం

న్యూఢిల్లీ: జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గి ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్నట్లుగా పీటీఐ తెలిపింది. అంతకుముందు అతి తక్కువ వృద్ధి రేటు 2012-13 ఆర్థిక సంవత్సరంలోని జనవరి - మార్చి త్రైమాసికంలో నమోదయింది. అప్పుడు 4.3 శాతం నమోదైంది. ఇప్పుడు దానికి సమీపంలో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే వాహన సేల్స్ తగ్గడం, ఎఫ్ఎంసీజీ మందగమనం వంటి వివిధ కారణాలతో గత క్వార్టర్లో జీడీపీ 5 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మరింత తగ్గి 4.5 శాతానికి పడిపోయినంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - సెప్టెంబర్ ఆరు నెలలకు గాను జీడీపీ 4.8 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 7.5 శాతంగా నమోదైంది.

GDP growth hits over 6 year low: analysts say economy has bottomed out

జీడీపీ వృద్ధి రేటును రేటింగ్ సంస్థలు అన్ని గతంలో కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019-20 వృద్ధి రేటును తొలుత 6.9 శాతంగా పేర్కొంది. అనంతరం దీనిని 6.1 శాతానికి సవరించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+