ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ 2021లో లిస్టింగ్ కానుంది. విదేశాల్లో నమోదు కానున్నట్లు అంతర్జాతీయ మార్కెట్లో వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఫ్లిప్కార్ట్ 45 బిలియన్ డాలర్ల నుండి 50 బిలియన్ డాలర్ల మేర వ్యాల్యూకు చేరాలని లక్ష్యం పెట్టుకోవచ్చునని చెబుతున్నారు. ఈ స్థాయికి చేరాలంటే ఫ్లిప్కార్ట్ మాతృసంస్థ వాల్మార్ట్ తన పెట్టుబడులను రెట్టింపు కంటే ఎక్కువగా చేయవలసి రావొచ్చునని చెబుతున్నారు.
ఐపీవో కోసం సింగపూర్ లేదా అమెరికాను ఎంచుకోవచ్చునని చెబుతున్నారు. అయితే దీనిపై ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ స్పందించాల్సి ఉంది. దేశీయ కంపెనీలు విదేశాల్లో నేరుగా లిస్టింగ్ అయ్యేలా భారత్ కొత్త నిబంధనల డ్రాఫ్ట్ పైన చర్చిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2018లో ఫ్లిప్కార్ట్లో 21 బిలియన్ డాలర్ల వద్ద వాల్మార్ట్ 16 బిలియన్ డాలర్లతో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది.

వాల్మార్ట్ టైమ్లైన్ ప్రకారం 2022 నాటికి ఐపీవో చేయవచ్చు. కానీ కస్టమర్లు ఆన్ లైన్ షాపింగ్ కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ పరివర్తన వేగంగా మారింది. దీంతో ఫ్లిప్కార్ట్ ఐపీవోను వేగవంతం చేసిందని చెబుతున్నారు. అమెరికాలో ఐపీవో ఉంటే మంచి వ్యాల్యూను పొందవచ్చునని అంటున్నారు. ఫ్లిప్కార్ట్ అనుబంధ సంస్థ ఫోన్ పే కూడా 2022 నాటికి లాభాల్లోకి వస్తుందని, 2023లో పబ్లిక్ ఆఫర్కు వస్తుందని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications