అమెరికాలోని చమురు పైప్లైన్ పైన సైబర్ దాడి జరిగింది. ఆ తర్వాత అక్కడ ఆగిపోయిన వర్క్, తిరిగి ప్రారంభమైంది. దాడి నేపథ్యంలో మూడు రోజుల క్రితం అమెరికాలోని కొలోనియల్ పైప్లైన్ కంపెనీ మొత్తం నెట్వర్క్ను మూసివేశారు. మాల్వేర్ను ప్రయోగించడం ద్వారా సంస్థ కంప్యూటర్ వ్యవస్థను చేతుల్లోకి తీసుకుంది. తాము కోరిన డబ్బు ఇవ్వాలని, లేదంటే డేటాని ఇంటర్నెట్లో విడుదల చేస్తామని హ్యాకర్లు హెచ్చరించారు.
ఈ సంస్థకు చెందిన 100GB డేటాను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది. అమెరికాలోని అతిపెద్ద చమురు పైప్లైన్పై సైబర్ దాడి తర్వాత ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ఈ దాడి కారణంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావించారు. కానీ అంతగా ప్రభావం పడలేదు.

ప్రతిరోజు ఇక్కడి నుండి 2.5 మిలియన్ బ్యారెల్స్ ఇంధనం పైప్లైన్ ద్వారా రవాణా చేస్తారు. ఈ పైప్లైన్ తూర్పు తీరశుద్ధి కర్మాగారాలను తూర్పు-దక్షిణ అమెరికాతో కలుపుతుంది. శుక్రవారం సైబర్ దాడి అనంతరం క్లోజ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు దానిని తిరిగి ప్రారంభించింది.
More From GoodReturns

చమురు ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. బ్యారెల్కు 150 డాలర్ల నుంచి 200 డాలర్లకు.. మక్వారీ వార్నింగ్ ఇదే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications