కరోనా... వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకున్నారు: శక్తికాంతదాస్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతోన్న నేపథ్యంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై షెడ్యూల్ లేకుండానే మీడియా ముందుకు వచ్చారు. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు ఎలా చేయాలో అందరూ నేర్చుకున్నారన్నారు.
కంటైన్మెంట్ ప్రాంతాలు, కరోనా సోకిన ప్రాంతాల్లో భౌతికదూరం పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని శక్తికాంతదాస్ చెప్పారు. సూక్ష్మ, మధ్య తరగతి సంస్థలపై కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బ్యాంకు అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications