ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ సెర్చింజన్ గూగుల్ పబ్లిక్ ఇమేజ్ను మెరుగుకావడానికి దోహదపడ్డారు. అదే సమయంలో AI టెక్నాలజీలోని సమస్యలను ప్రశ్నించాడు. ఇదే సమయంలో టిమ్నిట్ గెబ్రూ ఆ సంస్థ నుండి నిష్క్రమించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్మెంట్కు, టిమ్నిట్కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, అందుకే బయటకు వెళ్లారని భావిస్తున్నారు.

తొలగించారు...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో రూపుదిద్దుకుంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని టిమ్నిట్ లేవనెత్తారని, ఇదే వివాదానికి కారణమైందని చెబుతున్నారు. దీంతో ఆమె సంస్థ నుండి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. తనను తొలగించినట్లు ట్విట్టర్ వేదిక ద్వారా గెబ్రూ ప్రకటించారు. గెబ్రూ రాజీనామా చేసినట్లు ఉద్యోగులకు కూడా గూగుల్ తెలిపింది. దీంతో వివాదం చెలరేగింది.

1200 మంది ఉద్యోగుల మద్దతు
గెబ్రూకు ఉద్యోగుల నుండి మద్దతు లభించింది. దాదాపు 1200 మంది ఉద్యోగులు ఆమెకు మద్దతుగా ఓపెన్ లెట్టర్ రాశారు. ఇది జాత్యాహంకార, రక్షణాత్మక చర్యగా కంపెనీని తప్పుబట్టారు. గెబ్రూ తొలగింపు అనూహ్యమని పేర్కొన్నారు. కంపెనీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏమంటున్నారంటే..
కంపెనీ నుండి గెబ్రూ ఆకస్మిక నిష్క్రమణ ఇప్పుడు గూగుల్ సంస్థ విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డోంట్ బి ఇవిల్ అన్న లక్ష్యానికి సంస్థ ఇప్పుడు చాలా దూరంగా వెళ్లిపోయిందని అంటున్నారు. మేనేజ్మెంట్ను సవాల్ చేసిన ఉద్యోగులను తొలగించడం సాధారణంగా మారిపోయిందంటున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications