న్యూఢిల్లీ: ఆగస్ట్ 31వ తేదీతో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ గడువు ముగిసింది. జూలై 31వ తేదీ ఉన్న గడువును వివిధ కారణాల వల్ల నెల రోజులు పొడిగించారు. దీంతో చాలామందికి వెసులుబాటు లభించింది. ఐటీ రిటర్న్స్ చివరి నాలుగైదు రోజుల్లో ముఖ్యంగా చివరి రోజు ఎక్కువగా దాఖలయ్యాయి. గడువు దాటినా రిటర్న్స్ దాఖలు చేయని వారు కూడా కొందరు ఉంటారు. వారి కోసమే ఇది...
ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీ ఆగస్ట్ 31వ తేదీతో ముగిసినప్పటికీ జరిమానాతో ఇప్పుడు కూడా దాఖలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ ప్రకారం... ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నందుకు గాను రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఫైన్ ఉంటుంది. సెక్షన్ 139(4) కింద ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసినందుకు గాను ఫైన్ ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం డిసెంబర్ 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5,000 ఫైన్ ఉంటుంది. అప్పటికీ ఆలస్యపు రిటర్న్స్ దాఖలు చేయకుంటే జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు రూ.10,000 జరిమానా ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5,00,000లోపు కలిగిన వారు రూ.1,000 ఫైన్ చెల్లించాలి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications