న్యూఢిల్లీ: ఆగస్ట్ 31వ తేదీతో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ గడువు ముగిసింది. జూలై 31వ తేదీ ఉన్న గడువును వివిధ కారణాల వల్ల నెల రోజులు పొడిగించారు. దీంతో చాలామందికి వెసులుబాటు లభించింది. ఐటీ రిటర్న్స్ చివరి నాలుగైదు రోజుల్లో ముఖ్యంగా చివరి రోజు ఎక్కువగా దాఖలయ్యాయి. గడువు దాటినా రిటర్న్స్ దాఖలు చేయని వారు కూడా కొందరు ఉంటారు. వారి కోసమే ఇది...
ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీ ఆగస్ట్ 31వ తేదీతో ముగిసినప్పటికీ జరిమానాతో ఇప్పుడు కూడా దాఖలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ ప్రకారం... ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నందుకు గాను రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఫైన్ ఉంటుంది. సెక్షన్ 139(4) కింద ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసినందుకు గాను ఫైన్ ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం డిసెంబర్ 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5,000 ఫైన్ ఉంటుంది. అప్పటికీ ఆలస్యపు రిటర్న్స్ దాఖలు చేయకుంటే జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు రూ.10,000 జరిమానా ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5,00,000లోపు కలిగిన వారు రూ.1,000 ఫైన్ చెల్లించాలి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications