ఓపెన్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో తగ్గిన పెట్టుబడులు
ఓపెన్ ఎండెడ్ ఇన్ కమ్ లేదా డెట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. మే నెలలో ఈ పథకాల్లోకి రూ. 70,119 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్ నెల (రూ.1,20,920 కోట్లు) తో పోల్చితే పెట్టుబడులు 42 శాతం తగ్గాయి. డెట్ పథకాలపై ఇన్వెటర్ల విశ్వాసం తగ్గడమే పెట్టుబడులు తగ్గడానికి కారణమని విశ్లేషకులుచెబుతున్నారు.
ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు డీఫాల్ట్ కావడంతోపాటు కొన్ని కంపెనీల పథకాలను డౌన్ గ్రేడ్ చేయడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వసాన్ని దెబ్బతీస్తున్నాయి. మే నెలలో లో డురేషన్ ఫండ్స్, షార్ట్ డురేషన్ ఫండ్స్, మీడియం డురేషన్ ఫండ్స్, డైనమిక్ బ్యాండ్ ఫండ్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్ వంటి డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీల్లో నుంచి నిధులు బయటకు వెళ్లాయి.
ఫిక్స్డ్
టర్మ్
ప్లాన్
లదీ
అదే
తీరు...
ఫిక్స్డ్
టర్మ్
ప్లాన్ల
నుంచి
కూడా
పెట్టుబడులు
తరలిపోతున్నాయి.
మే
నెలలో
ఈ
కేటగిరీ
నుంచి
రూ.
1,798
కోట్లు
వెళ్లాయి.
ఏప్రిల్
నెలలో
తరలిపోయిన
పెట్టుబడులు
రూ.
17,644
కోట్లు
గా
ఉన్నాయి.
-
మరోవైపు
ఈక్విటీ
మ్యూచువల్
ఫండ్స్
లోకి
పెట్టుబడులు
17
శాతం
పెరిగి
రూ.4,609
కోట్ల
నుంచి
రూ.
5,408
కోట్లకు
చేరాయి.
-
ఈఎల్ఎస్ఎస్
లేదా
టాక్స్
సేవింగ్
ఈక్విటీ
స్కీం
లలోకి
మే
నెలలో
రూ.
1,310
కోట్లు
వచ్చాయి.
ఏప్రిల్లో
ఈ
స్కీమ్స్
రూ.
1,354
కోట్ల
పెట్టుబడులను
ఆకర్షించాయి.
-
మే
నెలలో
మ్యూచువల్
ఫండ్
పరిశ్రమ
నిర్వహణలోని
ఆస్తుల
సగటు
విలువ
0.62
శాతం
పెరిగి
రూ.
25.43
లక్షల
కోట్లకు
చేరుకున్నాయని
యాంఫీ
గణాంకాల
ద్వారా
తెలుస్తోంది.
రూ.300 ఇన్వెస్ట్తో కోటీశ్వరులు కావొచ్చు!