చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలో ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోలేదని,ఇది అంతర్జాతీయ విషయాలపై ధరలు ఆధార పడిఉంటాయని అన్నారు.
చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలో ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోలేదని,ఇది అంతర్జాతీయ విషయాలపై ధరలు ఆధార పడిఉంటాయని ఆయన అన్నారు.దరల విషయంలో విధానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు ప్రభుత్వ చమురు రిటైల్ రంగ సంస్థకు ఉందని పేర్కొన్నారు.

ఇంధన ధరల పెంపు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ రూ 1.50 రాయితీ ఇవ్వడం జరిగింది లీటరుకు మరో రూ.1 మేర తగ్గించాలంటూ పీఎస్యూ ఆయిల్ కంపెనీలను ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
గ్లోబల్ చమురు ప్రధాన బిపి, దేశంలో పెట్రోలు పంపులను తెరవడానికి లైసెన్స్ పొందింది, కానీ ఇంధన రీటైలింగ్ను ఇంకా ప్రారంభించలేదు అని అక్టోబర్ 15 న ప్రకటనలో తెలిపారు ధరల నియంత్రణలు ఇంధన రంగానికి మంచివి కావు అని ఆయన అన్నారు.
ప్రతిరోజూ ధరలు నిర్ణయించే చమురు కంపెనీలకు పెట్రోలియం ఉత్పత్తులపై ధర నియంత్రణ విషయంలో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవని అని ప్రధాన్ విలేకరులతో అన్నారు.
పన్నుల నియంత్రణ విషయంలో ప్రభుత్వానికి పాత్ర ఉందని అన్నారు. అక్టోబర్ 5 న లీటర్ పై ఎక్సైజ్ సుంకం రూ.1.50 రూపాయలు తగ్గించామని పేర్కొన్నారు.దీంతో చమురు కంపెనీల లీటరు రాయితీతో రిటైల్ రేట్లలో రూ.1 రూపాయి తగ్గింపుతో లీటరుకు 2.50 రూపాయలకు చేరుకుంది.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం అక్టోబరు 16 న పెట్రోలు ధర లీటరుకు 11 పైసలు, డీజిల్ 23 పైసలు పెరిగింది.
ఢిల్లీలో పెట్రోలు ఇప్పుడు 82.83 రూపాయలు, డీజిల్ ధర రూ .75.69 రూపాయలుగా నమోదయినది.
గత 11 రోజుల్లో డీజిల్ ధరలు లీటరుకు 2.74 రూపాయల మేర పెరిగాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, చమురు సంస్థ సబ్సిడీని మినహాయించి. పెట్రోలు ధర లీటర్కు 1.33 రూపాయల మేర పెరిగింది.
అక్టోబర్ 5 వ తేదీన ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ.84 రూపాయల చొప్పున పెరిగాయి. డీజిల్ రూ.75.45 రూపాయల వద్ద ఉంది.స్థానిక అమ్మకపు పన్ను లేదా వేట్ లలో ఇదే తగ్గింపుతో కేంద్రం ప్రకటించిన ధరలలో లీటరుకు రూ.2.50 రూపాయల ధరతో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని కోరింది.
"కొన్ని రాష్ట్రాలు దీనిని అమలుచేశాయి, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు వీటిని అమలుచేయలేదు ,ఎందుకు చేయలేదు అని మీరు ప్రశ్నించాలని విలేకరులను కోరారు.
చత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ మరియు బీహార్ల ద్వారా అదే విధమైన కదలికలతో చేరారు. గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ మరియు కాశ్మీర్ కూడా రెండు ఇంధనాలపై పన్ను తగ్గించారు.
మహారాష్ట్ర, అయితే, డీజిల్పై వ్యాట్ ను తగ్గించలేదు, పెట్రోల్ పై మాత్రమే వాట్ను తగ్గించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?



Click it and Unblock the Notifications