జపాన్ నుంచి 18 బులెట్ రైళ్లను 7,000 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేయాలనీ ,విక్రేత స్థానిక ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయవలసి ఉంటుందని ఇండియాకు చెందిన ఒక అధికారి సూచించారు.
జపాన్ నుంచి 18 బులెట్ రైళ్లను 7,000 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేయాలనీ ,విక్రేత స్థానిక ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయవలసి ఉంటుందని ఇండియాకు చెందిన ఒక అధికారి సూచించారు.

2022 చివరినాటికి దేశం మొట్టమొదటి బుల్లెట్ రైలు నడుపుతుందని అంచనా వేస్తున్నాం అని ఇది ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య మొదటి రైలు నడుపుతుంది అన్నారు. హై స్పీడ్ 508 కిలోమీటర్ల తో కారిడార్ జపాన్ నుండి సహాయంతో నిర్మాణంలో ఉందన్నారు.
జపాన్ నుంచి 18 శింకంసేన్ రైలు సెట్లను భారత్ తీసుకువచ్చిందని, ప్రతి రైలులో 10 కోచ్లు, 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని అధికారి తెలిపారు. జపాన్ తయారీదారులు హై స్పీడ్ రైలు సేకరణ కోసం త్వరలో ఆవిష్కరించనున్న ఒక టెండర్లో పాల్గొంటారని వార్త వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో బుల్లెట్ రైళ్ల రాకపోకలు జపాన్ బుల్లెట్ రైళ్ల వాలే అత్యంత భద్రత పరంగా ప్రపంచంలో నే అత్యంత సూరాకిత ప్రయాణం అని తెలిపారు.
ముంబై-అహ్మదాబాద్ మార్గం లో 18,000 మంది ప్రయాణీకులను ఉపయోగించుకోవచ్చని అంచనా వేసింది. ఆర్ధిక తరగతిలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం ధర రూ.3000 రూపాయలు ఉంటుందన్నారు.అంతే కాకుండా,ఈ రైళ్లు ఫస్ట్-క్లాస్ కంపార్ట్మెంట్ను కలిగి ఉంటాయి, ఇవి విమానాలు వంటి సౌకర్యాలను అందిస్తాయి.
అదే సమయంలో, భారత రైల్వేలు త్వరలో పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ (పిపిపి) ఆధారంగా భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాయని తెలిపింది. కవాసకి మరియు హిటాచీ వంటి జపనీయుల టెక్నాలజీ దేశంలో అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఇక్కడ ఒక అసెంబ్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయటానికి మేము బిడ్లను ఆహ్వానిస్తున్నాము అని అధికారి తెలిపారు. ప్రస్తుతం భారత రైల్వేలు డిసెంబరు 2018 చివరినాటికి భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
మొత్తం బుల్లెట్ రైలు కారిడార్ 12 మార్గాలు, గుజరాత్ రాష్ట్రంలో 350 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 150 కిలోమీటర్ల మార్గాన్ని కలుపుతుంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి ప్రభుత్వం ఇప్పటికే రు. 88,000 కోట్ల రూపాయల మొత్తం రుణాన్ని పొందింది కానీ భూ సేకరణను విచారణ ఆలస్యం కాస్త ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications