అక్కడ వాన పడితే చాలు వజ్రాలు దొరుకుతాయి.. ఎక్కడో తెలుసా?
గుంటూరు జిల్లా బెల్లం కొండా మండలంలోని కేతవరం, చిట్యాల తండా, తదితర గ్రామాలలో వర్షం పడింది అంటే చాలు. అక్కడ ఊరిలో పొలాల్లోకి, కాళీ ప్రదేశాలలోకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.
వర్షాకాలం వచ్చింది
వర్షాకాలం వచ్చింది అంటే ఇక్కడ సందడే సందడి ప్రతి ఒక్కరి అదృష్టాన్ని ఎక్కడ పరీక్షించుకుంటారు. ఇక అలాగే రైతుల గురించి అయితే ఇక చెప్పనక్కర లేదు. వీళ్ల ఆనందానికి అవధులే ఉండవు.
కారణం వజ్రాలు
ఆలా అని అక్కడ పంటలు బాగా పండాయి అని అనుకుంటున్నారా? అవి ఏమి కాదు. ఇక్కడ వానలు పడితే వీరు అంతా ఆనందంగా ఉండానికి కారణం వజ్రాలు.
లక్షాధికారి
కళ్ళు చెదిరే ఏ ఒక్క రాయి కనిపించిన సరే తీసుకెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎందుకంటే రాత్రికిరాత్రే లక్షాధికారి అపోవచ్చు అని ఆశ.ఈ ఆశ అక్కడ ప్రజలను వచ్చేలాగా చేస్తోంది.
బెల్లంకొండ మండలం
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఇక్కడ ఈరోజు రాత్రి వర్షం పడింది అంటే పొద్దునకంత వజ్రాలు దర్శనం ఇస్తాయి.
కోహినూర్
వజ్రాల కోసం వేతికే వారు ఎంతో మంది కనిపిస్తారు మీకు కోహినూర్ వజ్రం గుర్తుందిగా అది కూడా ఇక్కడ దొరికిందే అంటా.
పొలాలు
ఆ కోహినూర్ వజ్రం తర్వాత ఇక్కడ చాల వజ్రాలు దొరికాయి అంటా తమతమ పొలాలు ధునుతూ వజ్రాలు దొరికిన రైతుల సంఖ్య ఇక్కడ చాల ఎక్కువ.
రంగురాళ్లు నాణ్యత
దొరికిన రంగురాళ్లు నాణ్యత మరియు రూపం పట్టి దాని విలువను నిర్ణయిస్తుంటారు అక్కడ ప్రజలు. అయితే ఇక్కడ వారికీ ఏది ఎలాంటి వజ్రం అనేది తెలీదు.
దొరికన వజ్రాలను
దొరికన వజ్రాలను హైదరాబాద్ వంటి నగరాలకు చేరవేసి ఆ వజ్రం విలువ నిర్ణయించి వ్యాపారం చేసుకుంటుంటారు.
హైదరాబాద్ నుంచి వచ్చి
ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని తెలుసుకొని హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ తిష్ట వేసుకున్న వారు కూడా చాల మంది ఉన్నారు. అయితే ఇవ్వాళ వెళ్ళితే వజ్రాలు దొరుకుతాయా? అంటే చెప్పాలేరు. వజ్రాలు దొరేంతవరకు అక్కడే ఉన్నవారు కూడా ఉన్నారు.
హైదరాబాద్ -విజయవాడ
హైదరాబాద్, విజయవాడ, పొన్నూరు, రేపల్లె, తెనాలి నుంచి వచ్చివారితో ఇక్కడ గ్రామలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక వర్షం కురిస్తే చాలు పొద్దున తండోపతండాలుగా వస్తుంటారు.
వేంకటయ్యపాలెంలో
ఇటీవలి రోజుల్లో వేంకటయ్యపాలెంలో తన పొలం దున్నుతుంటే ఒక వజ్రం దొరికింది అయితే ఆ వజ్రాన్ని ఒక వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లాడు అయితే ఆ వ్యాపారి ఆ వజ్రం ధర రూ.10 లక్షలు అని చెప్పి ఆ డబ్బును రైతు చేతిలో పెట్టాడు అంటా.
దాదాపుగా రూ.1 కోటి
కానీ ఆ వ్యాపారి వజ్రాన్ని దాదాపుగా రూ.1 కోటి రూపాయలకి అమ్ముకున్నాడు అంటా. అంటే ఇక్కడి ప్రజలకు వజ్రాల విలువ తెలీదు కాబ్బటి వీళ్ల మీద బ్రతికే వారు కూడా చాలామంది ఉన్నారు.
కస్టపడి వజ్రాలు ఎరుతే
వీళ్లు ఎంతో కస్టపడి వజ్రాలు ఎరుతే దాని సొమ్ము చేసుకొనే వ్యాపారులు ఎక్కడెక్కడనుంచో వచ్చి ఇక్కడ తిష్ట వేస్తున్నారు
ప్రజలకు ఇవ్వని మాములే
ఇక్కడ ప్రజలకు ఇవ్వని మాములే అయితే ఈ నిజమైన మాటలు మీరు వినాలనుకున్న మరియు వజ్రాల కోసం వేటాడాలి అనుకున్న తప్పకుండా మీరు గుంటూరు జిల్లా బెల్లం కొండా మండలం వెళ్ళవల్సిందే.