ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్ పై కేసు బుక్?
అమెరికా కాంగ్రెస్ ఎదుట గూగుల్,ట్విట్టర్ సియిఒ లతో సహా హాజరు కావాలని ఫేస్ బుక్ మార్క్ జుకెర్ బెర్గ్ కు డెమోక్రాటిక్ సెనెటర్ అమీ క్లోభుచర్,రిపబ్లికన్ సెనెటర్ జాన్ కెన్నెడీ సూచించారు.
ఫేస్ బుక్ తాజా గోప్యతా కుంభకోణం వెలుగుచూసింది.
న్యూయార్క్: ఫేస్ బుక్ యొక్క తాజా గోప్యతా కుంభకోణం, ట్రంప్ ప్రచార కన్సల్టెంట్స్ పాల్గొన్న కొన్ని కోట్ల మంది వినియోగదారులను డేటాను దొంగిలించి, ఎన్నికలను ప్రభావితం చేసేందుకు, కొందరు వ్యక్తులు సామాజిక నెట్వర్క్తో ఉన్న సంబంధాన్ని పునఃపరిశీలించారు.
రెగ్యులేటరీ అధికారులు డేటా దుర్వినియోగంపై దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించారు, సోమవారం నుండి ఫేస్ బుక్ యొక్క సాధారణంగా అధిక ఫ్లయింగ్ స్టాక్ ఒక 9% క్షీణత చెందేందుకు అందులో కొంతమంది ఫేస్బుక్ వ్యాపారంలో మార్పులు లాభాలు లేదా ప్రకటనదారులు మరియు వినియోగదారులు సోషల్ నెట్ వర్క్లో పులిస్తారని భయాన్ని ప్రతిబింబిస్తుంది.
కేంబ్రిడ్జ్ ఎనలైటికా మీద ఫ్యూరో, డేటా మైనింగ్ సంస్థ ఫేస్ బుక్ డేటా దొంగిలించిందని ఆరోపించింది, రష్యన్ ఏజెంట్ల నుండి నకిలీ వార్తలను మరియు ప్రచారాలను ప్రచారం చేయటానికి ఫేస్ బుక్ అంగీకరించిన తరువాత ఇది జరుగుతుంది. CEO మార్క్ జకర్బర్గ్ ఫేస్ బుక్ ను ఫిక్స్ చేయడానికి సంవత్సరాన్ని అంకితం చేస్తాడని ప్రపంచానికి చెప్పిన తర్వాత కూడా ఇది మూడు నెలల కన్నా తక్కువ సమయం పడుతుంది. దానికి బదులుగా, విషయాలు మరింత దిగజారాయి.
వీటిపై స్పందిస్తూ అనలిటికా ఫేస్ బుక్ ఖాతాను స్తంభింపజేసింది.ఈ లీక్ పై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అమెరికా సహా అట్లాంటిక్ మహాసముద్రానికి రెండు వైపున ఉన్న దేశాల నుండి వొత్తిడిలు వస్తున్నాయి.
అమెరికా కాంగ్రెస్ ఎదుట గూగుల్,ట్విట్టర్ సియిఒ లతో సహా హాజరు కావాలని ఫేస్ బుక్ మార్క్ జుకెర్ బెర్గ్ కు డెమోక్రాటిక్ సెనెటర్ అమీ క్లోభుచర్,రిపబ్లికన్ సెనెటర్ జాన్ కెన్నెడీ సూచించారు.మరోవైపు సమాచార దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ కూడా జుకెర్ బర్గ్ కు నోటీసులు జారీచేసింది.
ఈ దారుణ వైఫల్యం పై సంజాయిషీ ఇవ్వాలని జుకెర్ బెర్గ్ ను కోరినట్టు ప్రతినిధులు సభలోని డిజిటల్,సంస్కృతి,క్రీడల వ్యవహారాల కమిట చైర్మన్ తెలిపారు.ఫేస్ బుక్ తో పాటు కేంబ్రిడ్జి అనలాటిక పైన కూడా సమగ్ర విచారణ చేపడుతున్నామని బ్రిటన్ సమాచార కమిషనర్ ఎలిజిబెత్ దెంహోమ్ తెలిపారు.
ఇదిలా ఉండగా కేంబ్రిడ్జి అనలిటికా రికార్డుల పరిశీలనకు సహకరించట్లేదని ఆమె తెలిపారు,సంస్థ సర్వర్లను జిల్లేడ పట్టేందుకు కోర్ట్ ను ఆశ్రయిస్తామని తెలిపారు.ఐరోపా సమాఖ్య పార్లమెంట్ హక్కుల కమిట కూడా తమ ఎదుట ఫేస్ బుక్ ప్రతినిధులు హాజరు కావాలని ఆదేశించింది.
మరోవైపు ఓటర్లకు ఎరా వేసేందుకు 5 కోట్ల మంది సమాచారాన్ని ఉపయోగించుకున్నామని అనలిటికా లో పని చేసిన క్రిస్ వీలు తెలిపారు.సోమవారం నాడు 6 .8 శతం మేర నాసాదక్ లో సంస్థ షేర్లు నష్టపోయాయి,మరియు మంగళవారం కూడా ఇదే పఠనం కొనసాగింది.ఫేస్ బుక్ భద్రతా విభాగం అధినేత స్టమోస్ సంస్థను విడిపోయినట్టు వార్తలు గుప్పుమన్నాయి.