భారతదేశంలో జియో సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు.మార్కెట్ లోకి వచ్చిన క్షణం నుంచే భారత్ ను ప్రపంచంలోనే అతి పెద్ద డేటా వినియోగ దేశంగా నింపింది.

తన కుమార్తె ఇషా అంబానీ
అలాంటి jio పుట్టుకకు అసలు కారణం తన కుమార్తె ఇషా అంబానీ అని అంటున్నాడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.ఈ మధ్య డ్రైవర్స్ అఫ్ చేంజ్ అనే అవార్డు అందుకున్న సంధర్బంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. అయన మాటలతో చెప్పాలి అంటే నిజానికి జియో ఆలోచన 2011 లో నా కుమార్తె ద్వారా వచ్చింది.

సెలవులకి ఇంటికి
అప్పుడు తాను చదువుకుంటూ సెలవులకి అని ఇంటికి వచ్చింది.తనకు సంభందించిన ప్రాజెక్ట్ వర్క్ ఏదో పూర్తి చేయాలనీ చూస్తోంది. అయితే ఇంటర్నెట్ సహకరించడం లేదు.దింతో నాన్న మన ఇంట్లో ఇంటర్నెట్ వేగం అసలు లేదు అని నాతో చెప్పింది. పక్కనే ఉన్న ఆకాష్ మాట్లాడుతూ మనం ఇంకా పాత ప్రపంచం లోనే ఉన్నాం. వాయిస్ కాల్స్ కు డబ్బులు కడుతునం. కొత్త ప్రపంచంలో ప్రతిదీ డిజిటల్ నాన్న అని ఆకాష్ నాతో అన్నాడు. అప్పుడే JIO ఆవిర్భావానికి అడుగు పడింది.

ఇషా -ఆకాష్ లు
ఇషా ఆకాష్ లు భారత యువతరానికి చెందినవారు చాల సృజన ఉన్న వాళ్లు విజయకాంశాలు ఉన్నవారు. ప్రపంచంలోకి కల్లా బాగా ఎదగడానికి ఆతృతగా ఉన్న వాళ్ళు వీరు ఇద్దరు నాకు బ్రాడ్ బ్యాండ్ గురించి చెప్పి ఒప్పించారు. అప్పుడే మన భారత్ సాంకేతిక విషయం లో వెనకపడి ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను.

నెట్ అనుసంధానం
ఆ సమయం లో భారత్ లో నెట్ అనుసంధానం చాల తక్కువగా ఉండేది.డేటా కొరత ఉండడమే కాదు ధర కూడా చాల ఎక్కువ చాలమందికి అది అందనంత ఎత్తులో ఉండేది. కానీ జియో వచ్చాకా డేటా ని మరియు కాల్స్ ని ప్రతి ఒకరికి అందుబాటులో తీసుకోని వచ్చాం.

జియో ప్రారంభం
సెప్టెంబర్ 2016 లో జియోని ప్రారంభించాం ఇప్పటికే భారత్ లో ఒక గొప్ప మార్పుగ అవతరించింది.అమెరికా 1G మొబైల్ నెట్ వర్క్ ,ఆరోఫ 2G , చైనా 3G తో ముందు అడుగు వేయగా JIO 4G ప్రపంచంలోనే అతి పెద్దగా మారింది.2019 కల్లా 4G ని భారత్ లో అగ్రగామిగా నిలపెడతాం.

జియో 5G
భారత వ్యాప్తంగా 2G నెట్వర్క్ తీసుకురావడానికి 25 ఏళ్ళు పట్టింది.కానీ JIO కేవలం 3 ఏళ్ళు పట్టింది. 5G కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది అని JIO ఆలోచన ఎప్పుడు ఎలా వచ్చిందో వివరించాడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.

కృతజ్ఞతలు
ఇదిఅంతా చదివాకా మనం ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి.ఎందుకు అంటే ఆ రోజు ఆమెకి నెట్ సమస్య రాకపోయిఉంటే ఈ రోజు జియో 4G మన దగ్గరకి వచ్చేది కాదు
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications