అసోసియేట్ డైరెక్టర్ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారికి ర్యాంకు ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. పరిహారం కూడా కనీసం 9 నెలల జీతం ఉండేట్లుగా సంస్థ
భారత్లో లక్షల మంది ఉద్యోగులను కలిగిన అమెరికన్ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చాలా మందికి ఉద్వాసన పలికే క్రమంలో చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ఆ సంస్థ పలు ఉన్నత స్థాయి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ టెక్నాలజీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్యను కుదించుకోవాలని ఆ కంపెనీ చూస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ పద్ధతుల్లోకి మారేందుకు, నాణ్యత, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు పరిహారం చెల్లించనుంది.

కంపెనీలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తోంది. అసోసియేట్ డైరెక్టర్ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారికి ర్యాంకు ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. పరిహారం కూడా కనీసం 9 నెలల జీతం ఉండేట్లుగా సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం గత మూడు నెలలుగా చర్చలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం రూ.40లక్షలను వేతనంగా అందుకుంటున్న వారు 'స్వచ్ఛంద ఉద్యోగ విరమణ' కిందకు రానున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications