ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో విజయ్ మాల్యా గ్రూపు సంస్థల షేర్ల అమ్మకాలు నిలిపి వేశారు. నమోదిత ఒప్పందాలను కింగ్ ఫిషర్, యూబీ గ్రూప్ పూర్తి చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు మంగళూరు కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఎంసీఎఫ్) బోర్డు నుండి మాల్యా తప్పుకున్నారు. విజయ్ మాల్యా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు రాజీనామా చేశారని ఎంసీఎఫ్ కంపెనీ సోమవారం తెలిపింది. విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్లో అస్థిరత ఉన్న విషయం తెలిసిందే. మాల్యాకే చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా కష్టాల్లో ఉంది.

విజయ్ మాల్యా మంగళూరు కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ నుండి తప్పుకున్న నేపథ్యంలో కంపెనీ స్టాక్ పర్సెంటేజ్ పైపైకి పోయింది. 15.3 శాతం పెరిగింది. సోమవారం మధ్యాహ్నం బీఎస్ఈలో 94.05, సెన్సెక్స్ 28,687.72 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications